Wednesday, May 1, 2024

ఎపిలో కొత్తగా 181 పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

181 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,957 శాంపిల్స్ పరీక్షించగా 181 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే మంగళవారం నాటి నుంచి బుధవారం వరకు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇదే సమయంలో 176 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,06,51,512 కు చేరుకోగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,217 కు పెరిగింది.. ఇక, 20,57,749 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా 14,457 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2,011 గా ఉన్నాయని ఎపి వైద్యారోగ్యశాక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News