Home Search
గాల్వాన్ లోయ - search results
If you're not happy with the results, please do another search
గాల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలు
న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనా అధికారిక మీడియా సంస్థ...
మంచి సంకేతాలు
దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్బర్గ్లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం ఆశాజనకమైన సంకేతాలను ఇచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ఎదిరించి...
మోడీ,జిన్పింగ్ భేటీపై చైనా వింత వాదన
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...
లడఖ్లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
లడఖ్: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం (పీఎం మోదీ)పై విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతంలోని ప్రజల...
షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!
షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడా సంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్త...
చైనాతో జాగ్రత్త!
సంపాదకీయం: చైనా నవ్వుతూ మాట్లాడిందంటే లోపల మండుతున్నదని భావించడం మామూలైపోయింది. దాని మాటలకు, చేతలకు పొంతన కుదరదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గత ఆదివారం నాడు చేసిన...
మానుకోగలమా?
చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష...
చైనా కవ్వింపుపై చర్చకు భయమెందుకు!
భద్రతా మండలిలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసహనంతో ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటంతో వెంటనే భారత ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిప్పులు కక్కుతున్నారు. నిరసనలకు...
మళ్ళీ ఘర్షణలు!
సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు...
ప్రజలను కొల్లగొట్టి..
ప్రధాని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను ముగించుకున్న సందర్భాన్ని బిజెపి పెద్దలు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సమయంగా చెప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఏ పాటి మేలు చేసినా సంతోషంతో దానిని...
ఢిల్లీ నుంచి సిఎం తిరిగిరాక
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేర కు ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ 20వ తేదీన ఢిల్లీ వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ...
కాసేపట్లో చండీగఢ్ కు సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో చండీగఢ్ కు చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తో కలిసి ప్రత్యేక విమానంలో పంజాబ్ కు వెళుతున్నారు. ఛండీగఢ్ ఎయిర్ పోర్టులో పంజాబ్ సిఎం భగవంత్...
నేటి నుంచి సిఎం ఢిల్లీ టూర్
రాజకీయ పార్టీల ప్రముఖులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులతో సమావేశాలు
22న చండీగఢ్కు, రైతు ఉద్యమంలో అసువులుబాసిన 600 కుటుంబాలకు
పరామర్శ, ఆర్థికసాయం సిఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్లతో కలిసి చెక్కుల
అందజేత 26న బెంగళూరు పర్యటన మాజీ ప్రధాని దేవెగౌడతో...
చైనా లేకితనం!
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు ఇరుగు పొరుగున వుండడం విశ్వశాంతికి, పురోభివృద్ధికి దోహదం కావాలి. ఆ రెండు మహా జనశక్తుల ప్రభావంవల్ల మొత్తం ప్రపంచం ఎంతో బాగుపడడానికి అవకాశముంది. అందుకు...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
నా భర్త అందరికీ ప్రేరణ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. గాల్వాన్ లోయలో జరిగిన చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు...
దారికిరాని చైనా!
గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం
హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో...
మోడీ అసత్యాలు: వాస్తవాలు
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన...