Home Search
గ్వాలియర్ - search results
If you're not happy with the results, please do another search
వరుణ్ తేజ్ #VT13 గ్వాలియర్ షెడ్యూల్ పూర్తి
యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ డ్రామా #VT13. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ ,VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు-హిందీ భాషల్లో...
గ్వాలియర్లో యువ ఐఎఎఫ్ అధికారి ఆత్మహత్య
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఒక 25 సంవత్సరాల భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని మహారాజ్పుర ఎయిర్ బేస్...
వ్యతిరేకించే కుటుంబాల తోనే బిజెపికి సమస్య : ఒమర్ అబ్దుల్లా
వంశరాజకీయాలతో బీజేపీకి సమస్యలేదని, ఆ పార్టీని వ్యతిరేకించే కుటుంబాలతోనే సమస్యలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గురువారం వ్యాఖ్యానించారు. బీహార్లో చిరాగ్ పాశ్వాన్తో బీజేపీ పొత్తుపెట్టుకుందని, మహారాష్ట్రలో పొత్తు కోసం రాజ్థాకరేతో...
తృణమూల్తో పొత్తుకు ఇంకా అవకాశం
బెంగాల్ సీట్లపై మమత ప్రకటించినా ఇండియా కూటమిలో సభ్యురాలే
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్...
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం: జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఒక వైపు నిర్ణయించగా, మరొక వైపు కాంగ్రెస్ తనదైన ధీమాతో ముందుకు సాగుతోంది. రానున్న...
అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది
నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే
ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే
మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ
గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’...
మద్దతు ధరలకు చట్టబద్ధత , కులాలవారి జనగణన
భోపాల్ : రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతాంగానికి కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి)పై చట్టబద్ధత...
రాహుల్ ‘మన నేత’
ఆయన యాత్రలో చేరండి
ఎంపి ప్రజలకు కమల్ నాథ్ పిలుపు
మార్చి 2న భారత్ జోడో న్యాయ్ యాత్రలోకి కమల్ నాథ్
6 వరకు మధ్య ప్రదేశ్లో సాగనున్న యాత్ర
భోపాల్ : రాహుల్ గాంధీ సారథ్యంలో మొదలైన...
గర్భిణిపై సామూహిక అత్యాచారం..ఆపై నిప్పు
భోపాల్: మధ్యప్రదేశ్లోని మొరేనాలో ఒక గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆ 34 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ అమానుష ఘటన...
గన్తో బెదిరించి తల్లిదండ్రుల ముందు బాలికపై గ్యాంగ్రేప్
భోపాల్: గన్తో బెదిరించి కన్నతల్లిదండ్రులు ముందు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో జరిగింది. బాలిక తల్లిదండ్రులు సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు...
పొగమంచుతో 160 విమానాలకు అంతరాయం
రైలు, రోడ్డు మార్గాలకు తప్పని ఇక్కట్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారత వ్యాప్తంగా వరుసగా మూడవ రోజు మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చలిగాలుల తీవ్రత పెరిగి పారవర్శక స్థాయి పడిపోయింది. దీంతో 160కి...
సీటు బెల్టు ఉండగానే ఫ్రెండ్ ని తోసేసిన రాక్షసులు.. 25కిమీ ఈడ్చుకుపోయిన కారు
స్నేహితులు కాదు వారు.. రాక్షసులు. తాగిన మైకంలో స్నేహితుడని కూడా చూడకుండా కార్లోంచి తోసేశారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న ఆ స్నేహితుడు రక్షించమంటూ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా పాతిక కిలోమీటర్లు ఈడ్చుకువెళ్లారు....
పాకిస్తాన్ నుంచి అంజూ వచ్చేసింది!
అంజూ గుర్తుందా? ఫేస్ బుక్ లో పరిచయమైన కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు భర్తనీ, పిల్లలనీ వదిలి పాకిస్తాన్ వెళ్లిన భారత యువతి అంజూ (34) ఉదంతం ఆ మధ్య సంచలనం సృష్టించింది. నస్రుల్లా...
పట్టపగలు అందరు చూస్తుండగానే.. అమ్మాయి కిడ్నాప్ (వీడియో వైరల్)
పట్టపగలు అందరు చూస్తుండగానే ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అమ్మాయి కిడ్నాప్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్...
రాజుల కోటలో రాజకీయ కురుక్షేత్రం
మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో పట్టు కోసం కాంగ్రెస్, బిజెపి హోరాహోరీ
దిగ్విజయ్, సింధియాల ఆధిపత్యానికి పరీక్ష
భోపాల్: రాజ కుటుంబాల కంచుకోట అయిన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులయిన కాంగ్రెస్,...
కులాల కుంపట్లలో ఎవరిది పైచేయి?
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కమలనాథులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ కూడా అంతే దీటుగా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా కులాలను ట్రంప్కార్డుగా...
బిజెపికి ఎంఎల్ఏ వీరేంద్ర రఘువంశీ గుడ్బై
శివపురి : ఈ ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎమ్ఎల్ఎ వీరేంద్ర రఘువంశీ గురువారం అధికార పార్టీ బీజేపీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో తననెవరూ పట్టించుకోవడం లేదని...
ఖజురహో-ఉదయ్పూర్ రైలు ఇంజిన్లో మంటలు
న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహోఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గాయాలు...
కాల్పులకు దారి తీసిన పెంపుడు కుక్కల కొట్లాట.. ఇద్దరు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణంజరిగింది.పెంపుడు కుక్కలగురించి ఇద్దరి మధ్య మొదలైన డవ చివరికి కాల్పులకు దారి తీసింది.రాజ్పాల్సింగ్ రజావత్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న గన్తో పక్కింటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు....
పట్టుదలే విజేతల పెట్టుబడి
To understand the heart and mind of a person, look not at what he has already achieved, but what he aspires to. --Khalil Gibran...