Home Search
దేశ స్థూల జాతీయోత్పత్తి - search results
If you're not happy with the results, please do another search
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
2021-22 క్యూ4లో భారతదేశ జిడిపి కేవలం 3.5% వృద్ధి చెందగలదు: ఐసిఆర్ఏ
న్యూఢిల్లీ: భారత స్థూల జాతీయోత్పత్తి 2021-22 నాలుగవ త్రైమాసికంలో కేవలం 3.5 శాతానికి పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ ప్రొజెక్ట్ చేసింది. ఈ జిడిపి 2021 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా...
విద్యార్థులకు చదువులతోపాటే సంపాదన
హార్టీకల్చర్ వర్శిటీ విసి
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు చదువుతో పాటే ఆదాయం సంపాదించుకునే మార్గాలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. నిజాయితీ, నిబద్ధతతోనే ఏ రంగంలోనైనా...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...
మౌలికానికి మహర్దశ
రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
రూ.102 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి...
గణాంక పితామహుడు
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంక శాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి. మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందినాడు....
దక్షిణాది ‘లోక్’దగా
లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
కేంద్రం విధానాల మేరకు జనాభాను నియంత్రిస్తే లోక్సభ సీట్లను కోల్పోవడం బాధాకరం
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, నాయకులు రాజకీయాలకతీతంగా ఈ అన్యాయంపైన గళమెత్తాలని కెటిఆర్ పిలుపు
హైదరాబాద్: 2026వ...
పారిశ్రామిక జవసత్వాల జంషెడ్జీ
ప్రధానంగా వ్యవసాయాధారితమైన భారత దేశంలో నేటికీ దాదాపు 60% మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 18% భాగస్వాములవుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి...
భారత జిడిపి 6.2శాతం వృద్ధి
మోర్గాన్ స్టాన్లీ నివేదిక
న్యూయార్క్ : భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జిడిపి వృద్ధి, ఆర్బిఐ వడ్డీరేట్లపై ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఆర్థిక వ్యవస్థ...
నాటోలో ఫిన్లాండ్
రష్యాతో 1340 కి.మీ సరిహద్దు గల ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం ఎంత మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. ఏడాదికి మించి సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగడానికే ఇది దోహదం చేస్తుంది....
ఆపడం ఎవరి తరం?
ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉంది. వ్యవసాయ ప్రాధాన్యత గల గణాలలో మాతృస్వామ్యం, పశుపాలక గణాల్లో పితృస్వామ్యం కనబడుతుంది. ఆర్యులు పశు పాలక గణం అక్కడ పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. ఆర్య ప్రభావానికి...
పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023ని ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ‘ఆర్థిక సర్వే 2023’ని ప్రవేశపెట్టారు. భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2023-24లో 6 నుంచి 6.8 శాతం ఉండగలదని ఈ సర్వే ప్రొజెక్ట్...
ఏటా పెరుగుతున్న ఎపి అప్పుల భారం: కేంద్ర మంత్రి
ఢిల్లీ: 2018లో రూ.2,29,33 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.602.334 కోట్లకు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేరాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. లోక్ సభలో సభ్యుల అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం...
భారత జిడిపి అంచనాలకు ఎస్ అండ్ పి కోత
ముంబై: భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాల్లో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పి) కోత పెట్టింది. 2023 ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి...
తలసరి ఆదాయంలో మనదే పైచేయి
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి...
రెపో రేటు వరుసగా 11వ సారి 4% వద్దే!
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును పదకొండో సారి యథాతథంగా 4 శాతం వద్ద ఉంచినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు....
క్యూ3లో జిడిపి 5.4 శాతం
అంచనాల కంటే నెమ్మదించిన వృద్ధి రేటు
గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202122) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 5.4 శాతం నమోదు...
చైనాకు ఆర్థిక సంక్షోభం తప్పదా?!
చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా?
బీజింగ్: ప్రపంచంలో అత్యధిక నెట్వర్త్ ఉన్న సంపన్న దేశంగా చైనా నిలిచిందని, అమెరికాను సైతం రెండో స్థానానికి నెట్టేసిందని మెకిన్సే అంతర్జాతీయ సంస్థ ఈ మధ్య కాలంలోనే తన...
కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ
సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు
ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా
తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం
జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం
అప్రతిహత వృద్ధిలో...