Home Search
ప్రత్యేక రైళ్ల - search results
If you're not happy with the results, please do another search
హోలీ పండుగ నేపథ్యంలో 18 ప్రత్యేక రైళ్లు
హోలీ పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వివిధ...
వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని...
ఈనెల 10వ తేదీ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని రైళ్లను...
ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వారపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (08585) జనవరి 16, 23, 30 తేదీల్లో మంగళవారం...
శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ- టు కొల్లం, కొల్లం- టు కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ టు కొల్లం...
కాచిగూడ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాచిగూడ నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాచిగూడ నుండి కొల్లాంకు ఈ నెల 18,25...
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడిపించాలని డిమాండ్…. చాంతాడంత వెయిటింగ్ …
హైదరాబాద్: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది....
10 ప్రత్యేక రైళ్లు ఈనెలాఖరు వరకు పొడిగింపు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్- టు తిరుపతి (07482) రైలు డిసెంబర్...
అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు...
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, నర్సాపురం నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి...
సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లును నడుపనుంది. స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లను...
దీపావళి పండగకు సికింద్రాబాద్ – రాక్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : దీపావళి , ఛత్ పూజ పండుగలకు ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు సికింద్రాబాద్ రాక్సోల్ - సికింద్రాబాద్ల...
హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు
దీపావళి, ఛాత్ పండుగలకోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ – కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నది. హైదరాబాద్ – కటక్ రైలు (నం.07165) నవంబర్ 7, 14, 21 తేదీల్లో రాత్రి...
కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి...
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో కాచిగూడ టు కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని...
పలు ప్రత్యేక రైళ్లను వచ్చే నెల వరకు పొడిగించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: దసరా, దీపావళి, ఛాత్ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. విశాఖపట్నం, సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం టు సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, విజయవాడ టు...
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు పలు స్పెషల్ సర్వీసులను నడుపనుంది. దానాపూర్ టు సికింద్రాబాద్ (03225) ప్రత్యేక రైలును అక్టోబర్ 5వ తేదీ...
గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఎనిమిది ఎంఎంటిఎస్ ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది ఎంఎంటిఎస్...
సికింద్రాబాద్- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) సెప్టెంబర్ 2వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి...
రాఖీ పండుగకు ప్రత్యేక రైళ్లు ఇవే…
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ రైలును గురువారం రాత్రి 9.30 గంటలకు నడిపించనుండగా,...
కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13వ...