Sunday, July 13, 2025
Home Search

బస్తీ దవాఖానాలు - search results

If you're not happy with the results, please do another search

పేదల వైద్యం కోసం 350 బస్తీ దవాఖానాలు: కెటిఆర్

హైదరాబాద్: సనత్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవల్ కమిటీ సమావేశంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్...

బస్తీ దవాఖానాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : మంచిరెడ్డి

తుర్కయంజాల్: బస్తీ దవాఖానాలు మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునుగనూర్ 15వ వార్డు కౌ...
Harish Rao opens Basthi Dawakhana in Siddipet

బస్తీ దవాఖానాలు.. ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానాలు

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం16వ వార్డ్ లోని ఇందిరమ్మ కాలనీలో బస్తీదవాఖానను మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ...
Harish Rao

బస్తీ దవాఖానల పనితీరు దుర్భరం:హరీష్ రావు

పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫైఫల్యంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు...

బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే

భైంసా : పట్టణంలోని కాలనీలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు దవాఖానాలకు దీటుగా...
Palle dawakhanas across Telangana

రాష్ట్రమంతటా పల్లె దవాఖానాలు

  మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు విజయవంతమైన నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు...
Harish Rao Slams CM Revanth Reddy

మూడు నెలల నుంచి జీతాల్లేవ్:హరీష్ రావు

ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ...

ఆస్తుల చిట్టా..

హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
Telangana Aam Aadmi Party's call to voters

ఓటర్లకు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు

అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీలను ఓడించండి బలమైన లౌకికవాద అభ్యర్థులను గెలిపించండి మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద రాజకీయ పార్టీలను నిలువరించడానికి బలమైన అభ్యుదయ, సామ్యవాద, లౌకిక అభ్యర్థులను గెలిపించాలని...

మంచి చేసిండు: మళ్లీ వస్తాడు

తెలంగాణ రాష్ట్రంలో ఏ అమ్మ, అక్క, అవ్వ, తాత నోట విన్నా తెలంగాణ అభివృద్ధికై కెసిఆర్ నిరంతరం పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో లబ్ధిదారు...

సర్కారు దవాఖానాల్లో సకల సేవలు

వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ...
Multi product pipeline between Krishnapatnam and Hyderabad

కృష్ణపట్నం, హైదరాబాద్ మధ్య మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో, ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...
Foundation stone laying and inauguration of projects worth Rs.13545 crore

రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్‌ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
Telangana National Unity Day

ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు

సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...

వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

వనపర్తి ప్రతినిధి : ఓటు వేసేందుకు వయోవృద్ధులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించడానికి కట్టుబడి ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో...

దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్‌రావు

కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...

విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు

రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య...

అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

గద్వాల : మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కేఎస్...

వైద్యం, ఆరోగ్యంలో అగ్రగామిగా తెలంగాణ

పేదలకు అందుబాటులో వైద్య సేవలు: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కొడంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు వైద్య, ఆరోగ్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలించిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్...

Latest News