Wednesday, May 8, 2024
Home Search

భారత్ చైనా మధ్య - search results

If you're not happy with the results, please do another search

భారత్ చైనా మధ్య 19 వ దఫా చర్చలు

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆగస్టు 13,14 తేదీల్లో కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు చుసుల్‌మాల్దో సరిహద్దులో జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాల్లో ఇరు...
India China 16th Military talks

నేడు భారత్, చైనాల మధ్య 16వ రౌండ్ చర్చలు

  న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి మిగిలిన ఘర్షణ పాయింట్లలోని సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో భారత్,  చైనా ఆదివారం 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. వాస్తవాధీన...
12th round of India-China military talks

గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లో నిస్సైనికీకరణపై భారత్, చైనా మధ్య 12వ విడత చర్చలు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో 14 మాసాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికేందుకు కొన్ని కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా భారత్, చైనా శనివారం మరో విడత...
indian army counter to chinese army at Pangong

భారత్-చైనా మధ్య కాల్పులు

ఢిల్లీ: తూర్పు లడ్డాక్‌లోని సరిహద్దుల వెంట భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. భారత్ మొదటగా కాల్పులు జరపడంతో చైనా కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా ఆర్మీ...
Trump says US trying to help India and China

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత తొలగించేందుకు సహకరిస్తాం : ట్రంప్

  వాషింగ్టన్‌ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్కడ కఠిన పరిస్థితి నెలకొన్నది. మేం భారత్‌తోనూ, చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య...
Amit Shah

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...
Chinese attacks on Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్‌పై ఆగని చైనా ప్రేలాపనలు

జైశంకర్ ప్రకటనపై మళ్లీ అదే వాదన బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమంటూ చైనా పునరుద్ఠాటించింది. ఈ వాదనను అసంబద్ధం, హాస్యాస్పదమంటూ భారత్ ఖండించినప్పటికీ చైనా మాత్రం మరోసారి ఇదే వాదనతో ముందుకు...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
Our Government Brought Self-Reliance In Defence

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి...

భారతీయ రాకెట్‌పై చైనా జాతీయ పతాకం!

చెన్నై: తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు...
10 cooperation agreements between UAE and India

యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు

ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...

సముద్రపు దొంగలకు భారత్ చెక్!

అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...

భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన

జనవరి 4న, లక్షద్వీప్‌లోని భారత దేశ బీచ్‌ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...
Development of India in the century of independence

స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్

భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
Chinese Spy Ship Approaches Maldives In New Worry For India

‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక

మాల్దీవుల దిశగా పయనం భారత్‌లో ఆందోళన న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
China Economic Crisis

ఆర్థిక పతనం దిశగా చైనా!

చైనాలో ఏం జరుగుతోంది? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోస్యాల సంగతేమిటి? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్...

భారత్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం తర్వాత భారత్ పట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చైనా ప్రభుత్వ అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రపంచ శక్తిగా భారత్...

అంతా సమానం..ఎవరూ తక్కువ కాదు:చైనా

బీజింగ్ : ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం తమ దేశ నైజం కాదని చైనా అధికారికంగా ప్రకటించింది. మాల్దీవులు, ఇండియా మధ్య ఇప్పుడు వివాదం నెలకొనడం, ఇదే దశలో మాల్దీవుల అధ్యక్షుల...

మోడీ నాయకత్వంలో ఆర్థిక విదేశీ విధాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, సామాజిక పరిపాలన, విదేశీ విధాన రంగాల్లో గణనీయమైన విజయాలు సాధించిదని చైనాకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ప్రభుత్వ...

Latest News