Saturday, May 4, 2024

భారత్-చైనా మధ్య కాల్పులు

- Advertisement -
- Advertisement -

Firing between india vs china

ఢిల్లీ: తూర్పు లడ్డాక్‌లోని సరిహద్దుల వెంట భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. భారత్ మొదటగా కాల్పులు జరపడంతో చైనా కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News