Home Search
భారత్ చైనా మధ్య - search results
If you're not happy with the results, please do another search
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా!
న్యూఢిల్లీ: చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందా? అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్లో వివరంగా ప్రచురించిన కథనాన్ని బట్టి చూస్తే అది నిజమేనని ధ్రువపడుతోంది. వాయువ్య చైనాలోని మారుమూల జింజియాన్ అటానమస్...
భారత్లో 5 శాతం పెరిగిన తలసరి కర్బన ఉద్గారాలు
అయినా ప్రపంచ తలసరిలో సగమే
అగ్రస్థానంలో అమెరికా
దుబాయి: దేశంలో తలసరి కర్బన ఉద్గారాలు 2022లో 5 శాతం పెరిగి 2 టన్నులకు చేరుకున్నప్పటికీ ప్రసంచ సగటుతో పోలిస్తే ఇది ఇప్పటికీ సగమే ఉందని మంగళవారం...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ ఓటు
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగాలని ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి భారత్...
భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థ్ధంలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం...
భారత్ జిడిపి 6.3 శాతం… అంచనాను పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారతదేశ జిడిపి 6.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం, ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో భారత్లో చాలా...
టూడోను నమ్ముకుని భారత్కు దూరం కావద్దు
వాషింగ్టన్ : కెనడాతో పోలిస్తే అమెరికా ఇండియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంపై లేనిపోని అస్యత...
భారత్కు అదెంతో గర్వకారణం…శశిథరూర్ ప్రశంసలు
న్యూఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ‘ ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో భారత్ చేసిన...
భారత్లో ఎఐ కోసం ఎన్విడియా, రిలయన్స్ మధ్య డీల్
న్యూఢిల్లీ : భారత్లో ఎఐ సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసేందుకు గాను అమెరికా టెక్నాలజీ కంపెనీ ఎన్విడియాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలో ఎఐ మౌలికసదుపాయాలపై ఇరు...
చైనా మ్యాపు కుట్ర!
నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....
మ్యాప్లను తిరగరాయడం చైనాకు అలవాటే: ఖర్గే
న్యూఢిల్లీ: ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్ప్రదేశ్, అక్సాయ్చిన్ భారత్ భూభాగాలేనని ఖర్గే స్పష్టం చేశారు. చైనా...
మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !
సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...
మోడీ,జిన్పింగ్ భేటీపై చైనా వింత వాదన
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...
పాక్, చైనాకు కౌంటర్..సరిహద్దులకు మిగ్ 29
శ్రీనగర్ : పాకిస్థాన్ , చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్బేస్ వద్ద అధునాతన మిగ్ 29...
పాకిస్థాన్కు నిత్యం చైనా అండదండలు : బీజింగ్
బీజింగ్ : చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి ) ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ వెంచర్ ఉభయ దేశాల మధ్య పెనవేసుకున్న గాఢమైన స్నేహానికి ప్రతీక అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్...
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికర పరిణామం ఇదే
అమెరికా ప్రముఖ మ్యాగజైన్ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత దేశం మధ్య ప్రాచ్యంలో ఓ ప్రముఖ శక్తిగా ఎదగడం...
మోడీ పర్యటన చైనాతో పోటీకి కాదు..
వాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉసికొల్పేందుకు కాదని వైట్హౌస్ అధికారులు ప్రకటించారు. కేవలం భారత్, అమెరికా మధ్య సంబంధాలను విస్తృతపర్చుకోవడం, రక్షణ సహకార...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
సాగు చట్టాలపై రైతు ఆందోళన: ట్విట్టర్పై భారత్ సర్కార్ ఒత్తిడి
న్యూఢిల్లీ: సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేసంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా...