Home Search
మహిళా క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
మైదానంలోనే కుప్ప కూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు
ఆంటిగ్వా: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఇద్దరు వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు ఉన్నట్లుడి మైదానంలోనే కుప్పకూలిపోయారు. సీమ్ బౌలర్ చినెల్లీ హెన్రీ, బ్యాటర్ చేడీన్ నేషన్లు...
కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా క్రికెటర్లు మృతి..
షిల్లాంగ్: మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు చెందిన మావ్నీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు మహిళా క్రికెటర్లు మరణించగా మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు....
మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన… సస్పెండ్
హైదరాబాద్: మహిళ క్రికెటర్లతో కోచ్ జై సింహ అసభ్యంగా ప్రవర్తించడంతో వారు హెచ్సిఎకు ఫిర్యాదు చేశారు. జై సింహాను సస్పెండ్ చేస్తున్నామని హెసిఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. బస్సులో మద్యం తాగుతూ...
డబ్లూపిఎల్ వేలం పాట బరిలో 165 మంది క్రికెటర్లు!
ముంబై: వచ్చే ఏడాది జరిగే మహిళా ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ రెండో ఎడిషన్ కోసం డిసెంబర్ 9న క్రికెటర్ల్ల వేలం పాట జరుగనుంది. ముంబై నగరం వేదికగా వేలం పాట జరుగుతుంది. వేలం...
మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించిన బిబిసిఐ
టీమిండియా మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్ట్లను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈసారి 17 మంది క్రికెటర్లకు కాంట్రాక్ట్లు దక్కాయి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్రౌండర్...
మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్
ముంబై: మహిళా క్రికెటర్లకు సంబంధించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా పురుష ఆటగాళ్లతో సమానంగా వేతనాలను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని...
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ టీమ్ కు బాంబు బెదిరింపు….
లండన్: ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న కివీస్ మహిళా జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. బస చేసే హోటల్ నుంచి స్వదేశానికి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడుతామని ఈమెయిల్ వచ్చింది. బెదిరింపులు రావడంతో...
మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం..
జోహెన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం నెలకొంది. ఇద్దరు మహిళా క్రికెటర్లు మరో సహాయక సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంగ్లండ్ పర్యటనకు...
మహిళల ఐపిఎల్కు సర్వం సిద్ధం
ముంబై: మహిళల కోసం తొలిసారి నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ టి20 టోర్నమెంట్కు శనివారం తెరలేవనుంది. ఇప్పటికే పురుషుల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ...
ఇంటివారైన బ్రుంట్, స్కీవర్..
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రుంట్, నాట్ స్కీవర్ వివాహ బంధంలో ఒకటయ్యారు. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆదివారం వీరిద్దరి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఇంగ్లండ్...
ఈసారి మహిళల ఐపిఎల్ లేనట్టే!
న్యూఢిల్లీ: పురుషుల ఐపిఎల్ సందర్భంగా మహిళల కోసం కూడా టి20 చాలెంజ్ టోర్నీ ని నిర్వహించడం అనవాయీతీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న స్థితిలో ఈసారి మహిళల ఐపిఎల్ను...
కనువిందు చేయనున్న మహిళల క్రికెట్ సంబురం
సిడ్నీ: మరో క్రికెట్ పండగకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఏడో ట్వంటీ20 మహిళల ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది....
రవిశాస్త్రికి కర్నల్ సికె నాయుడు పురస్కారం
అలరించిన బిసిసిఐ అవార్డుల ప్రదానోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంగళవారం హైదరాబాద్లో కనుల పండవగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిసిఐ అధికారులతో పాటు టీమిండియా...
అండగా ఉంటాం… తొందరపడొద్దు
న్యూఢిల్లీ : ఆత్మగౌరవం కోసం దీక్షల్లో ఇతరత్రా నిరసనల్లో ఉన్న రెజ్లర్లకు కపిల్ సేన నుంచి మద్దతు దక్కింది. వారి ఉద్యమానికి తమ అండదండలు ఉంటాయని 1983 వరల్డ్ కప్ విజేత టీం...
మళ్లీ తండ్రైన భారత పేస్ బౌలర్..
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ తండ్రయ్యాడు. ఉమేశ్ భార్య తాన్యా వధ్వా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్ తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు....
క్రికెట్లో మరో మెట్టు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో పాల్గొనే భారతీయ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా ఫీజులు చెల్లించాలని బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తీసుకున్న నిర్ణయం కేవలం...
క్రికెట్కు మిథాలీ రాజ్ గుడ్బై
క్రికెట్కు మిథాలీ రాజ్ గుడ్బై
మహిళల క్రికెట్పై తనదైన ముద్ర
కెరీర్లో ఎన్నో రికార్డులు, ఆమె లోటును పూడ్చడం చాలా కష్టం
న్యూఢిల్లీ: భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ...
మహిళల విశ్వ సమరానికి సర్వం సిద్ధం!
రేపటి నుంచే ఉమెన్స్ వన్డే ప్రపంచకప్
మౌంట్మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్కు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్ వేదికగా శుక్రవారం నుంచి విశ్వకప్ సమరం జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి....
మహిళల విశ్వ సమరానికి సర్వం సిద్ధం!
మౌంట్మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్కు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్ వేదికగా శుక్రవారం నుంచి విశ్వకప్ సమరం జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్,...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో ట్వంటీ20 లీగ్ను నిర్వహిస్తే బాగుంటుందని టీమిండియా మహిళా టి20 సారథి హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళల కోసం బిగ్బాష్ లీగ్...