Home Search
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు - search results
If you're not happy with the results, please do another search
ముఖ్యమంత్రి కెసిఆర్ లౌకిక నాయకుడు: హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆచరణాత్మక లౌకిక నాయకుడని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే నాయకుడని...
ఎల్బినగర్ రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
హస్తినాపురం: హస్తినాపురంలో బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నందనవనం బస్తీ కూడలిలో డివిజన్ అధ్యక్షులు సత్యంచారి ఆద్వర్యాన జరిగిన కార్యక్రమానికి స్తానిక మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్,...
ముఖ్యమంత్రి చిత్రపటానికి బల్దియా కార్మికులు క్షీరాభిషేకం
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విశిష్ట సేవలందిస్తున్న జిహెచ్ఎంసి పారిశుద్ద కార్మికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రూ.7500 ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించడంతో శానిటేషన్, ఎంటమాలజీ, డిఆర్ఎపి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
మళ్లీ మనదే పాలన
ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంపై బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తో పరేషాన్ కావొద్దని.....
తెలంగాణ అభివృద్ధే నా ధ్యాస.. శ్వాస
పేదరికం, నిరక్షరాస్యతలేని రాష్ట్రంగా చేయడమే నా కల
ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చేశా
తెలంగాణ అంటేనే నరేంద్ర మోడీకి చిన్నచూపు
గజ్వేల్లో ఆకాశాన్నంటే అభివృద్ధి చేస్తా ఒకే విడతలో దళితబంధు..రెండు ఐటి...
సంక్షేమ’కారు’డు
కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి
అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016..
దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు
మహిళలకు...
జీవవైవిధ్యానికి రక్ష హరితహారం
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం...
సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్, సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గుడి, మసీదు, చర్చి నిర్మించి సామరస్యానికి ఉదాహరణగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి...
సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా
హైదరాబాద్: భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 19న మెదక్ జిల్లాలో జరగాల్సిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పర్యటన ఆగస్టు...
దేశ నాయకుడైతడు
కెటిఆర్ లాంటి దార్శనికుడు భారత దేశానికి చాలా అవసరం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తగ్గ తనయుడు
వారి పరిపాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది
ప్రపంచ ఆర్థిక నిపుణులు, ఇన్వెంటర్ ఎండి కన్వాల్ రేఖీ ఫేస్బుక్లో...
టిఎస్పిఎస్సి గ్రూప్-2 కొత్త షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) చైర్మన్, కార్యదర్శితో ప్రభుత్వ...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
అనాథల భవిష్యత్తుకు భద్రత!
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు...
అన్ని రంగాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోయిలకొండ : అన్ని రంగాల, వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో గత తొమ్మిది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని...
మహారాష్ట్రతో రోటీ బేటీ బంధం
హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ భేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడు మ మొదటి నుంచి సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్య త ఉందని,...
నేడు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో గిరిజనులకు భూములు అందజేసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోడు పట్టా (భూమి పట్టా) పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం...
వందశాతం ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
మహబూబ్నగర్ : 80 శాతం రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది...
సంక్షేమ పథకాలతో పేదలకు చేయూత
కోయిలకొండ: బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్షంగా ఆహర్నిశలు పని చేయడం జరుగుతుందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల...
తెలంగాణకు మరో హరిత విజయం
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదికలో తెలంగాణ అగ్రస్థానం
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను...