Home Search
యాజమాన్య - search results
If you're not happy with the results, please do another search
డిగ్రీ కళాశాలల యాజమాన్య నూతన కార్యవర్గం ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ డిగ్రీ అండ్ పిజి కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా శ్రీధర్ రావు, పరమేష్ ఉపాధ్యక్షులుగా నారాయణ...
ట్రాఫిక్పై మాల్స్, పబ్ల యాజమాన్యాలతో సమావేశం
నిర్వహించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశం
మనతెలంగాణ, సిటిబ్యూరోః పబ్బులు, మాల్స్లో పార్కింగ్ కోసం స్థలం లేకపోతే అద్దెకు తీసుకుని పార్కింగ్ను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి డివి...
మైత్రి అంబుజా యాజమాన్యంకు నోటీసులు జారీ చేసిన రెరా అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: మైత్రి అంబుజా (సంఘీ అంబుజా) ప్రాజెక్ట్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, రెరా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కోహెడ గ్రామం, అబ్దుల్లాపూర్మెట్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ప్రీలాంచ్ ప్రాజెక్టు చేపట్టడంపై రెరా అధికారులు...
ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలి
గోదావరిఖని: భూగర్భ గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని, విద్యుత్ ప్రమాదాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎలక్ట్రికల్ డిఎంఎస్ బిశ్వనాథ్ బెహెరా సూచించారు. సింగరేణి ఆర్జీ 1...
చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి జరిమానా
కీసర: యాద్గార్పల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి అధికారులు జరిమానా విధించారు. యాద్గార్పల్లిలోని విఆర్ఆర్ లే అవుట్లో రోడ్లకు ఇరువైపులా గత నాలుగేళ్ల క్రితం నాటిన చెట్లను...
బాల భారతి యాజమాన్యం నిర్లక్ష్యంతో పేదలకు విద్య దూరం
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు
హైదరాబాద్ : వేలాదిమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించిన సిర్పూర్ పేపర్ మిల్ (ఎస్పీఎం) బాల భారతి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో దీనావస్థలో ఉందని...
గురునానక్, శ్రీనిధి యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలి
విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్ : ప్రైవేట్ యూనివర్శీటీలుగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయకుండా, అనుమతులు ఇవ్వకుండా విద్యార్ధులను చేర్పించుకుని వారి చదువులను నష్టం చేస్తున్న యూనివర్శీటీలపై క్రిమినల్...
గురునానక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బల్మూర్ వెంకట్
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ డిమాండ్...
యాజమాన్యం నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి
పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చీలాపూర్ సమీపంలో ఉన్న కేశవరెడ్డి రెసిడెన్సియల్ పాఠశాలలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాద్ మండలంలోని చిన్న...
ఫ్లిప్కార్ట్, ఫోన్పే యాజమాన్య విభజన
న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ పేమెంట్ సంస్థ ఫోన్పే ఈ రెండు యాజమాన్యాల విభజన జరిగింది. వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ గ్రూప్ ఆధీనంలో ఫోన్పే నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ...
యాజమాన్యం వేధింపులు.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గద్వాల్ టౌన్ : గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య పాల్పడినట్లు గద్వాల్ టౌన్ ఎస్ఐ అబ్దుల్ షుకూర్ తెలిపారు. తల్లిదండ్రులు కథనం మేరకు.. ధరూర్ మండలం గార్లపాడు...
ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ ,...
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఛైర్మన్ ఎంపి సింగ్ అధ్యక్షతన జీఆర్ఎంబీ సమావేశం కొనసాగుతోంది. జీఆర్ఎంజీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు...
విద్యుత్ శాఖలో ఇక యాజమాన్య బదిలీ సులభం
నిబంధనలు సవరించిన అధికారులు
హైదరాబాద్: విద్యుత్శాఖలో పేరు మార్పిడి,యాజమాన్యం, టైటిల్ బదిలీలను సులభతరం చేశారు. గతంలతో ఒక వినియోగదారుడు పేరు మారాలంటే సవాలక్ష కారణాలతో ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. కేవలం పేరు మార్పు...
బిఎడ్ యాజమాన్య కోటాకు ప్రవేశాలకు చివరి గడువు
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో బిఎడ్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. బిఎడ్ కోర్సులో అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరులో 9440443875...
పిజి మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం
ఈ నెల 15 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
దరఖాస్తు కు చివరి తేదీ జనవరి 22
పిజి యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజి నారాయణ రావు...
దర్బార్ బార్లో కస్టమర్లపై యాజమాన్యం, సిబ్బంది దాడి
ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కఠినంగా శిక్షించాలని బార్ ఎదుట బాధితుల కుటుంబ సభ్యుల ధర్నా
మన తెలంగాణ/బోడుప్పల్: బార్కు వచ్చిన కస్టమర్లపై బార్ యాజమాన్యం, సిబ్బంది దాడి చేసిన ఘనట మేడిపల్లి...
గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం
పలు అంశాలపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గురువారం సమావేశమైంది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో ఉపసంఘం చర్చలు జరిపింది....
‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం కుదరదు’
లేఖ రాసిన ఈఎన్సీ మురళీధర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని ఆయన...
9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు హాజరు కాలేం
9న జరిగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేం
అదే రోజు సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసుల విచారణ ఉంది
కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో
ఎపి అభ్యంతరం చెప్పడంపై...