Saturday, May 4, 2024
Home Search

యాజమాన్య - search results

If you're not happy with the results, please do another search
45% Of Doctors Writing Incomplete Prescriptions

మాయదారి వైద్యం!

మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....
Telangana Gets 8.5 TMC

గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు

నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
Centre may Hike EPF Salary Limit?

ఈపిఎఫ్ వేతన పరిమితి పెంపు?

న్యూఢిల్లీ : ఉద్యోగులకు ప్రయోజనం దిశలో కేంద్రం ఈపిఎఫ్‌ఓ వేతన పరిమితిని పెంచాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పరిధిలో ఉన్న ఉద్యోగుల వేతన పరిమితిఇప్పటివరకూ ఉన్న రూ 15,000 నుంచి...
Fungus In Banana Cake Purchased From Pista House

ఆహార కల్తీ కలకలం

పిస్తా హౌస్ బనానా కేక్‌లో ఫంగస్ ఎక్స్ వేదికగా కస్టమర్ ఫిర్యాదు తక్షణమే రంగంలోకి ఫుడ్‌సేఫ్టీ అధికారులు నమూనాల సేకరణ, పరీక్షల కోసం ల్యాబ్ కు వినియోగదారులను భయపెడుతున్న వరుస ఘటనలు మనతెలంగాణ/హైదరాబాద్ :...
Beer no stock in Telangana

జోరు తగ్గిన బీరు

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు గత ప్రభుత్వ హయాంలోని బకాయిల చెల్లింపుల్లో ఆలస్యంతో ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు దానికి తోడుగా భారంగా మారిన నీటి కొరత వైన్స్, బార్ల యాజమాన్యాల...

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు..

రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ హాస్టళ్ల బిల్లులు పదినెలలుగా విడుదలకు నోచుకోకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం హాస్టల్స్ బిల్లులు విడుదల చేయకపోవడంతో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు...

శివ..శివ! ఏమిటీ కృష్ణ మాయ?

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను త డుపు కోవాలంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభు త్వం ముందు సాగిలపదాల్సిందే.....
Harish Rao visited injured in SB Organic accident

ఎస్‌బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన హరీశ్ రావు

హైదరాబాద్: ఎస్‌బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు పరామర్శించారు. ఎంఎన్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్...

అడుగంటిన జలాల కోసం ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...

సిఎం జగన్‌కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఎపి బిజెపి చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసిపి నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే...
GE Aerospace launched as investment-grade public company

ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ పబ్లిక్ కంపెనీగా ప్రారంభించబడిన జీఈ ఏరోస్పేస్

న్యూయార్క్: జీఈ వెర్నోవా విభజన పూర్తయిన తర్వాత, విమాన రంగం భవిష్యత్తు ను నిర్వచించే ఒక స్వతంత్ర పబ్లిక్ కంపెనీగా జీఈ ఏరోస్పేస్జు అధికారికంగా ప్రారంభమైనట్లుగా సంస్థ ప్రకటించింది. జీఈ ఏరోస్పేస్ న్యూయార్క్...

భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా...
Prime Minister Modi is angry with the Congress for giving Katchativu Island to Sri Lanka

కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:  కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
Parliament security breach

ప్రథమ చికిత్సే పదివేలు!

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని మహాత్ముడు ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలన్నది ఆయన ప్రగాఢ వాంఛ. అయితే మహాత్ముడి అనేక...
Fire Accident at Nandigama Pharma Company

పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పాహాల్ కంపెనీ అంతస్థులో మంటలు అంటుకున్నాయి. దీంతో పాహాల్ సిబ్బంది అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు....
Water shares the old fashioned way

పాత పద్ధతిలోనే నీటి వాటాలు

కృష్ణా జలాల పంపిణీపై ఎన్నికల ఎఫెక్ట్ త్రిసభ్య కమిటీతో కాలం వెళ్లదీయాల్సిందేనా? మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం పడింది. రానున్న రెండు నెలల్లో వేసవి కాలం ముగియనుంది...

నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ తొలి పోరు

ఐపిఎల్ సీజన్17లో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈడెన్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌లో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. కొన్ని సీజన్‌లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ...

బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు

భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...
US Files Landmark Case Against Apple

ఐ ఫోన్ పై అమెరికా కోపం.. ఆపిల్ పై కేసు

స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆపిల్ సంస్థపై అమెరికా కేసు పెట్టింది. పోటీకి తావులేకుండా, ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తూ, వినియోగదారులపై ఆపిల్ సంస్థ అధిక ధరల భారం మోపుతోందని ఆరోపించింది....
Sunrisers Hyderabad captain Pat Cummins

ఈసారి అదరగొడతాం : కమిన్స్

న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్ 2024లో మెరుగైన ప్రదర్శనతో అదరగొడతాతమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఐపిఎల్ మినీ వేలం పాటలో కమిన్స్‌ను భారీ మొత్తం వెచ్చించి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన...

Latest News