Home Search
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
రక్షణ శాఖ నిధులకు సంరక్షణ : రాజ్నాథ్
న్యూఢిల్లీ : భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ శాఖ ఆర్థిక...
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదం
న్యూఢిల్లీ : భారత రక్షణ శాఖ అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి తాజాగా ఆమోదం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం లోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్...
అగ్నిపథ్ పథకం అమలులో తగ్గేదే లేదు: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఒకవైపు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతుంటే మరో వైపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే...
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో అడివి శేష్
జాన్ దూంగా దేశ్ నహీ...
ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా ఒకటి. 26/11 హీరో, ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా...
ఏడేళ్లలో రూ.38000 కోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో దేశం నుంచి రూ.38,000 కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. వైమానిక, రక్షణరంగాల్లో రూ.85,000 కోట్ల ఉత్పత్తులపై అంచనాలున్నాయని, ప్రైవేట్ సెక్టార్...
రక్షణమంత్రితో ప్రతిపక్ష నేతలు
ఆంటోనీ, శరద్పవార్ భేటీ
చైనా సరిహద్దులో పరిస్థితిపై రాజ్నాథ్ వివరణ
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు(వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎకె ఆంటోనీ, ఎన్సిపి అధినేత శరద్పవార్కు రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ వివరించారు. శుక్రవారం...
అమెరికా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ
నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య...
రాజ్నాథ్ ప్రకటన.. కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: భారత్ తో చైనా కావాలనే తగదా పడుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చైనాతో విభేదాల నేపథ్యంలో లోక్ సభలో రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 90...
రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్: తన నియోజకవర్గంలోని పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆర్మీ...
పదవికే వన్నె తెచ్చిన వెంకయ్య: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి అయింది. ఈ ముడేళ్ల ప్రయాణంలో ఎదురైన అనుభవాల గురించి 'కనెక్టింగ్, కమ్మూనికేటింగ్, ఛేజింగ్' పేరుతో వెంకయ్యనాయుడు రాసిన పుస్తకాన్ని మంగళవారం కేంద్ర...
సాయుధదళాలకు పూర్తి స్వేచ్చనిచ్చిన రక్షణశాఖ
న్యూఢిల్లీ: లడఖ్ లో పరిస్థితులపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సమీక్షించారు. చైనా కార్యకలాపాలపై...
తొలగించిన ఓట్లను పునరిద్దంచేవరకు పోరాటం ఆగదు.
కంటోన్మెంట్ : తొలగించిన ఓట్లను పునరుద్దరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రీశాంక్ అన్నారు. బస్తీనిద్రలో భాగంగా కంటోన్మెంట్ ఎనిమిదవవార్డు పరిధిలోని ఆదర్శనగర్లో బస్తీనిద్ర కార్యక్రమం...
కంటోన్మెంట్ రహదారుల్లో రాకపోకలకు రక్షణ శాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఐదు రహదారులను ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
“అగ్నిప్రైమ్ ” కొత్తతరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో అగ్నిప్రైమ్ అనే కొత్తతరం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన...
బిజెపికి కలిసిరాని బిసి సిఎం
ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు
ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
ప్రభాస్ను కలవనున్న కేంద్రమంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ నెల 16న హైదరాబాద్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని...
సిడిఎస్ బిపిన్రావత్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదు
వాతావరణంలో మార్పు వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయారు : ఐఎఎఫ్
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్...
సేనానికి అంతిమ సెల్యూట్
తొలి సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులకు ఢిల్లీ బ్రార్ స్క్వేర్ శ్మశానంలో సైనిక
లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు, 17 శతఘ్నలతో గౌరవ వందనం
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు...