Home Search
లడఖ్ సరిహద్దు - search results
If you're not happy with the results, please do another search
లడఖ్లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
లడఖ్: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం (పీఎం మోదీ)పై విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతంలోని ప్రజల...
తూర్పు లడఖ్లో పరస్పర ఆమోద తీర్మానానికి చైనా అంగీకారం
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో సమస్యలకు సంబంధించి పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని భారత్, చైనా అంగీకరించాయి. ఆదివారం జరిగిన సైనిక చర్చల అనంతరం ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించాయి. పశ్చిమ సెక్టార్లోని...
లడఖ్లో అసంతృప్తి
చైనా సరిహద్దుల్లోని లడఖ్లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి...
సరిహద్దులో భారీగా చైనా రక్షణ వ్యవస్థల విస్తరణ
న్యూఢిల్లీ : దేశ సరిహద్దులో వాస్తవ నియంత్రణ రేఖకు పశ్చిమ ప్రాంతంలో 100 కిమీ పరిధిలో చైనా తన సాయుధ బలగాలను విస్తరింప చేయడమే కాక, రాకెట్ వ్యవస్థలను, వైమానిక రక్షణ వ్యవస్థలను...
బలగాలు పూర్తిగా వైదొలగితేనే సరిహద్దుల్లో శాంతి
ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవు
చైనాకు స్పష్టం చేసిన భారత్
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో...
భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్లోని...
సరిహద్దులో పెరిగిన చైనా దళాల కదలికలు
లడఖ్: భారత సరిహద్దుల్లో చైనా దళాల గస్తీ పెరిగిందని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం తెలిపారు. కేవలం కదలికలే కాక యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాయని ఆయన...
తూర్పు లడఖ్ లో ఐఎఎఫ్ సరైన చర్యలు పోరాట పటిమకు నిదర్శనం
చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ విఆర్ చౌదరి ప్రశంస
హిండాన్ (యుపి): తూర్పు లడఖ్లో పెరిగిన ప్రతికూల సంఘటనలకు ఇండియన్ ఎయిర్ఫోర్సు సరైన చర్యలు తీసుకోడం ఇండియన్ ఎయిర్ ఫోర్సు...
చైనా సరిహద్దుల్లోని సైనికులకు అత్యాధునిక ఆయుధాలు
న్యూఢిల్లీ : పన్నెండో విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్లోని గోగ్రా పోస్ట్ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ మెలిక పెట్టినా ధీటుగా స్పందించే...
లడఖ్ ప్రతిష్టంభనలో మోడీ భయాన్ని గ్రహించిన చైనా : రాహుల్ ధ్వజం
టూటికోరిన్ (తమిళనాడు ): చైనా భారత్ సరిహద్దు లోని ప్రతిష్టంభనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ శనివారం తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు పొరుగువారికి ప్రధాని మోడీ భయపడ్డారని విమర్శించారు. తూర్పు...
లడఖ్లో చైనా సైనికుడి చొరబాటు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ మీదుగా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక చైనా సైనికుడిని తూర్పు లడఖ్లో భారతీయ సైన్యం శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. గత మూడు నెలల్లో ఈ రకమైన అక్రమ...
సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్ఎ భారీ...
రేపు లడఖ్ను సందర్శించనున్న రాజ్నాథ్..
న్యూఢిల్లీ: సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి భారత్, చైనాల మధ్చ సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17న లడఖ్ను...
ఘర్షణకు ముందే సరిహద్దుకు చైనా మార్షల్ ఆర్ట్స్ యోధులు..!
బీజింగ్ః ఈ నెల 15న లడఖ్ ప్రాంతంలో ఘర్షణకు కొన్ని రోజుల ముందే సరిహద్దులకు పర్వాతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ యోధులతో కూడిన బృందాలను చైనా పంపినట్టు తెలుస్తోంది. టిబెట్ రాజధాని లాసా వద్ద...
సరిహద్దుల వద్దకు మరిన్ని బలగాల తరలింపు
ఎల్ఎసి వెంబడి చైనా నిర్మాణాల కూల్చివేతకు సన్నాహాలు
సైన్యానికి తోడుగా ఐటిబిపి పోలీసులు
భారత ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: తమ దేశ సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన...
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని
లండన్: భారత్-చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు సరైన రీతిలోనే స్పందిస్తున్నాయి: చైనా
బీజింగ్: సరిహద్దు వివాదం విషయంలో చైనా, భారత్లు సరయిన రీతిలోనే స్పందిస్తున్నాయని, తమ దౌత్య, మిలిటరీల స్థాయిలో జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం ఆధారంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయని చైనా...
పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద దాడులు
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
వైరుధ్యాల పుట్ట!
న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన...
చైనా మ్యాపు కుట్ర!
నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....