Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ సీట్ల వారీ డేటా విడుదల
ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఐదు దశలలో పోలైన వోట్ల సంఖ్యపై లోక్సభ నియోజకవర్గాల వారీ డేటాను ఎన్నికల కమిషన్ (ఇసి) శనివారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీసేందుకు...
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం
అత్యల్పంగా హైదరాబాద్లో 48.48 శాతం నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. సోమవారం...
లోక్సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం
ఈ ఎన్నికల తరువాత బిఆర్ఎస్కు విఆర్ఎస్ తప్పదు
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్స్వేచ్ఛ ప్రమాదంలో పడింది
70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకింది
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని,...
లోక్సభ ఎన్నికల పరిశీలనకు 23 దేశాల ప్రతినిధుల రాక
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీలు) నుంచి 75 మంది అధికారుల బృందం భారత్ను సందర్శించనున్నట్లు...
కన్నౌజ్ నుంచి లోక్సభ బరిలోకి అఖిలేశ్ యాదవ్
కన్నౌజ్: లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ వ్యూహం మార్చినట్టే కనిపిస్తోంది. గత సంప్రదాయానికి భిన్నంగా ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. కన్నౌజ్ లోక్సభ స్థానం...
కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
కడప: లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి...
96 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ షురూ
4వ విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ...
లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు
22 మంది పేర్లను ప్రకటించిన ఆర్జెడి
పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) బీహార్లో 23 లోక్సభ సీట్లలోకి 22 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లను లాంఛనంగా ప్రకటించింది. ప్రతిపక్ష ‘మహాఘట్బంధన్’లో భాగస్వామ్య...
లోక్సభ ఎన్నికలు… సగం టికెట్లు నేర చరితులకే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు...
నాందేడ్ లోక్సభ బరిలో 23 మంది
ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ నియోజవకర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నాందేడ్ స్థానానికి రెండవ దశ ఎన్నికలలో భాగంగా...
లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశం : ఖర్గే
న్యూఢిల్లీ : బీజీపీ సృష్టించిన నిరుద్యోగ సమస్యే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతోందని, ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఈమేరకు ఆదివారం ఎక్స్లో...
లోక్సభ ఎన్నికల బిజెపి మేనిఫెస్టో కమిటీకి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే బిజెపి 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు, పార్టీ తన ఎన్నికల వాగ్దానాల కోసం దేశవ్యాప్తంగా...
4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన ఏపి టిడిపి
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి అభ్యర్థుల మరో జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి 9 అసెంబ్లీ, 4...
ఏప్రిల్ 26న 88 లోక్సభ స్థానాలలో పోలింగ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...
లోక్సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్ : కెటిఆర్
లోక్సభ ఎన్నికలయ్యాక రేవంత్రెడ్డి
బిజెపిలోకి వెళ్లడం ఖాయం
రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే,
సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..?
బిజెపి ప్రభుత్వమా..? అని...
కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ కాసేపట్లో విడుదల చేయనుంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఫైనల్ చేయడం కష్టంగా మారింది....
లోక్సభ ఎన్నికలకు శ్రీకారం
ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అక్కడ నామినేషన్ ప్రక్రి య బుధవారం మొదలైంది. ఆ స్థానాలలో ఏప్రిల్ 19న తొలి...
లోక్సభ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
మొదటి దశకు నోటిఫికేషన్ జారీ
ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్
102 పార్లమెంటరీ సీట్లకు ఎన్నికలు
న్యూఢిల్లీ: ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో...
నోటిఫికేషన్ కోసం లోక్సభ తేదీలు రాష్ట్రపతికి పంపిన క్యాబినెట్
న్యూఢిల్లీ: ఏడు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా తేదీలను నోటిఫై చేసే ప్రక్రియ ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ సిఫార్సులను క్యాబినెట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది....
లోక్సభ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రాజీవ్ కుమార్ వెల్లడించారు. భద్రతా కోణంలో చూస్తే అక్కడ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం...