Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం:కెటిఆర్
హైదరాబాద్ : మోసం కాంగ్రెస్ నైజం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి...
నేటి నుంచి యథావిధిగా బిఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలు బుధవారం నుంచి తిరిగి యథావిధిగా కొనసాగనున్నాయి.పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తం కావడంలో ఇందులో భాగంగా తెలంగాణ భవన్...
లోక్సభకు పోటీకి నా వెంట పడుతున్న పార్టీలు: ప్రకాశ్ రాజ్
కోజికోడ్ : 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేయవలసిందనే అభ్యర్థనతో ‘మూడు పార్టీలు’ తన వెంట పడుతున్నాయని, అందుకు కారణం తన సిద్ధాంతం కాదని, ప్రధాని నరేంద్ర మోడీ విమర్శకుడిని కావడమేనని ప్రముఖ...
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను: దేవె గౌడ
బెంగళూరు : తన వయస్సు దృష్టా తాను రానున్న లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ శనివారం ప్రకటించారు. అయితే, ఆ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున తాను...
సంక్రాంతి పండగ సందర్భంగా బిఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలకు విరామం
17వ నుంచి యథావిధిగా సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా బిఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలకు శనివారం(జనవరి 13) నుంచి ఈ నెల 16 వరకు పార్టీ విరామం ఇచ్చింది. మళ్లీ ఈ...
లోక్సభ ఎన్నికలపై గురి
మనతెలంగాణ/హైదరాబాద్ : 17 ఎంపి సీట్లలో 12కు తగ్గకుండా గెలిపించుకోవాలని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియోజకవర్గాల నాయకులకు, మంత్రులకు సిఎం సూచించారు. జూబ్లీహిల్స్లోని ఎంసిఆర్హెచ్ఆర్డీ లో కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్ష...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ..
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ న ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ ఎన్నికల...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ
13వ తేదీన బీహార్ సభలతో ఆరంభం
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ...
లోక్సభ సెక్రటరీ జనరల్కు సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: తనను పార్లమెంట్ నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) నాయకురాలు మహువా మొయిత్ర దాఖలు చేసిన పిటిషన్పై లోక్సభ సెక్రటరీ జనరల్కు బుధవారం సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. పార్లమెంట్లో అదానీ...
23 లోక్సభ సీట్లలో శివసేన పోటీ: సంజయ్ రౌత్
ముంబై: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలలో 23 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం స్పష్టం...
లోక్సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: కెటిఆర్
లోక్సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
పార్టీ నేతలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిశానిర్ధేశం
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో కెటిఆర్ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు,...
లోక్సభ ఎన్నికలకు కసరత్తు షురూ
ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు నిబంధనలు జారీ చేసిన ఇసి
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు...
లోక్సభ ఎన్నికలపై బిఆర్ఎస్ ఫోకస్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం
కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను
ఎగురవేసేలా ఇప్పటి నుంచే సన్నద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం...
లోక్సభలో బిల్లులపై చర్చలు రెండు గంటలే..
న్యూఢిల్లీ : ఇప్పటి 17వ లోక్సభలో ఆమోదం పొందిన బిల్లులలో ప్రతి ఒక్కదానిపై రెండుగంటలకు తక్కువ నిడివి చర్చ జరిగింది. కాగా వీటిలో కేవలం 16 శాతం బిల్లులే సంబంధిత పార్లమెంటరీ స్థాయీ...
ఒక రోజు ముందే లోక్సభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు వీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్...
పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ, బ్రిటీష్ కాలం నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఈ బిల్లుకు గత ఆగస్టు...
జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: జిఎస్టి అప్పెలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యుల వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పీతారామన్ సభలో బిల్లును ప్రవేశపెడుతూ, జిఎస్టి ట్రిబ్యునల్...
లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవు
కాంగ్రెస్, బిఆర్ఎస్తో సమానంగా పోరాటం చేస్తాం : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బిజెపి శ్రేణులు సిద్ధం కావాలని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో...
సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు
హైదరాబాద్: 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని శుక్రవారం నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ చీఫ్ జి కిషన్ రెడ్డి ప్రకటించారు....
లోక్సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్
న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గానూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను శీతాకాల సమావేశాల్లో స్పీకర్ పేర్కొనడంతో సస్పెండ్ చేస్తూ గురువారం లోక్సభ తీర్మానం చేసింది. ఈ ఐదుగురిని సస్పెండ్ చేస్తూ సందడి...