Home Search
లోక్సభ - search results
If you're not happy with the results, please do another search
నాలుగు లోక్సభ స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు
తొలి జాబితా ప్రకటించిన గులాబీ బాస్
కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్
పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్
ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత
కాంగ్రెస్ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారు
సర్కార్ తీరుపై ప్రజల్లో...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు
దేశ ప్రజల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు
విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగనున్నాయని కేంద్ర...
లోక్సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు: డికె అరుణ
హైదరాబాద్ ః వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ...
వామపక్షాలకు చెరో రెండు లోక్సభ సీట్లు
చెన్నై: రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన డిఎంకె, సిపిఐ, సిపిఎం మధ్య సీట్ల పొత్తు కుదిరింది. సిపిఐ, సిపిఎం పార్టీలకు చెరో రెండు లోక్సభ స్థానాలను కేటాయించాలని...
ఢిల్లీలో 5 లోక్సభ స్థానాలకు ఆప్ అభ్యర్థుల ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ, హర్యానాలోని ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంగళవారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు సోమనాథ్ భారతిని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ బరిలోకి దింపింది....
15 లోక్సభ స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన
తిరువనంతపురం: కేరళలోని 15 లోక్సభ స్నాలకు అధికార సిపిఎం మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం ప్రకటించిన అభ్యర్థులలో మాజీ రాష్ట్ర మంత్రులు కెకె శైలజ, టిఎం థామన్ ఇసాక్ కూడా ఉన్నారు. వామపక్ష...
లోక్సభ ఎన్నికల్లో నిర్మల, జైశంకర్ పోటీ
హుబ్బలి: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ వచ్చే లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎక్కడ నుంచి...
నేడు ఆప్ లోక్సభ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం నాడిక్కడ సమావేశం కానున్నది. ఇండియా కూటమితో ముఖ్యంగా కాంగ్రెస్...
తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులు ఖారారు..
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో బిజెపి అడుగులు వేస్తోంది.తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బిజెపి అధిష్టానం.. 6 లోక్సభ...
మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్?
న్యూఢిల్లీ: మర్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్న ఎన్నికల సంఘం సభ్యులు...
లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్ – ఆప్
ఢిల్లీ: ఇండియా కూటమిలో కాంగ్రెస్ - ఆప్ పార్టీలు లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలోని 7 స్థానాలలో ఆప్, మూడు స్థానాలలో కాంగ్రెస్, గుజరాత్లో కాంగ్రెస్ 24...
మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ?
ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాలలో ఇసి సభ్యుల పర్యటన
న్యూఢిల్లీ: మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ...
మార్చి 9 తర్వాతే లోక్సభ ఎన్నికల ప్రకటన!
న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తును ముగించేందుకు చివరిసారి రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 9వ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 15వ...
యుపి లోక్సభ సీట్లకు ఎస్పి మూడో జాబితా
ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటన
బుదౌన్ నుంచి శివపాల్ యాదవ్ పోటీ
లక్నో : రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి మరి ఐదుగురు అభ్యర్థులతో మూడవ జాబితాను సమాజ్వాది పార్టీ (ఎస్పి)...
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు : గులాం నబీ అజాద్
జమ్ము : రానున్న లోక్సభ ఎన్నికలకు తాను పోటీ చేయబోనని, అయితే కొత్తగా తాము ఏర్పాటు చేసిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ (డిపిఎపి) నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ
ఝబువా (ఎంపి):రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
బాబ్రీ మసీదుపై లోక్సభలో అసద్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ట...
లోక్సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తే : డి. రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తేనని , ఈ విపత్తు నుండి దేశాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిపిఐ జాతీయ...
కర్ణాటకలో 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
చిత్రదుర్గ : రానున్న లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ...