Monday, April 29, 2024

నేటి నుంచి యథావిధిగా బిఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు బుధవారం నుంచి తిరిగి యథావిధిగా కొనసాగనున్నాయి.పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తం కావడంలో ఇందులో భాగంగా తెలంగాణ భవన్ వేదికగా ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ నెల 12 వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 13 నుంచి 16 వరకు పార్టీ పార్టీ విరామం ఇవ్వగా, మళ్లీ 17 నుంచి యథావిధిగా సమావేశాలు కొనసాగుతాయి. బుధవారం నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News