Home Search
విదేశీ పెట్టుబడులు - search results
If you're not happy with the results, please do another search
ఈ నెలలో విదేశీ పెట్టుబడులు రూ.7,900 కోట్లు
జూన్ నుంచి కొనుగోళ్ల వైపు మళ్లిన ఎఫ్పిఐలు
న్యూఢిల్లీ : విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ ఈక్వి టీ మార్కెట్లలో పెట్టుబడులు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202425) లో భారీ అమ్మకాల తర్వాత...
నవంబర్లో రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా నికర విక్రేతలుగా ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) నవంబర్లో మళ్లి భారతీయ స్టాక్మార్కెట్ల వైపు ఆసక్తి చూపారు. గత నెలలో ఎఫ్పిఐ పెట్టుబడులు దాదాపు రూ.9000...
9,800 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
న్యూఢిల్లీ: అక్టోబర్లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ రాబడిలో పెరుగుదల, ఇజ్రాయెల్హమాస్ యుద్ధం కారణంగా అనిశ్చితి వాతావరణం కారణంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) పెట్టుబడులను...
మేలో రూ.43,838 కోట్ల విదేశీ పెట్టుబడులు
9 నెలల గరిష్ఠానికి చేరిన ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడమే కారణం
ముంబై : భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత నెలలో(మే) విదేశీ పోర్ట్ఫోలియో...
రూ.18,617 కోట్ల విదేశీ పెట్టుబడులు
ముంబై : మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు జోరు పెంచారు. ఈ నెలలో 8 నుంచి 12వ తేదీ వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) దాదాపు రూ.18,617 కోట్ల విలువచేసే ఈక్విటీ షేర్లను...
ఎల్ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు
20 శాతం ఎఫ్డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏర్పాట్లు చేసిన అధికారులు
నేడు రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్కు ముఖ్యమంత్రి
మూడు రోజుల పాటు అక్కడే...
20వ తేదీన సింగపూర్కు సిఎం పయనం
24వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ రాక
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
ముగిసిన సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..
ఈ నెల 15వతేదీ నుండి 18వ తేది వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్దిక సదస్సులో ఐటి.శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ...
ముగిసిన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల పాటు విదేశీ పర్యటన కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో...
సొంత పెట్టుబడులకే సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన
తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు
ఈనెల 22న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలి
రామ మందిరం ప్రారంభంపై విపక్షాలు విమర్శలు మానుకోవాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మన తెలంగాణ/హైదరాబాద్: విదేశీ పర్యటనలకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ పెట్టుబడులు...
విదేశీ పెట్టుబడుల జోరు
ముంబై : భారతదేశం ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐలు) గరిష్ట పెట్టుబడిని పెట్టారు. గత నెలలో దాదాపు రూ.11,631 కోట్ల విలువ...
పెట్టుబడులు డబుల్
అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తాం
లైఫ్ సైన్సెస్ రంగంలో
విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్
డాలర్ల పెట్టుబడుల సాధనే లక్షం
సిఐఐ తెలంగాణ వార్షిక
సమావేశంలో మంత్రి కెటిఆర్
విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా
తెలంగాణ: భారత్...
‘లైగర్’లో రాజకీయ నేతల పెట్టుబడులు.. పూరీ, చార్మిలపై ఇడి ప్రశ్నల వర్షం…
మన తెలంగాణ/హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మిలు నిర్మించారు....
కర్నాటకలో ఎబిసి క్లీన్టెక్ రూ.50వేల కోట్ల పెట్టుబడులు
బెంగళూరు: దేశంలో సుప్రసిద్ధ పునరుత్పాదక విద్యుత్ సంస్ధలలో ఒకటైన యాక్సిస్ ఎనర్జీ గ్రూప్లో భాగమైన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నేడు తాము కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నామని...
ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడులు
ముంబయి : ఆగస్టులో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ప్రారంభించారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఆగస్టులో ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు...
విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీల్లో రూ.44,500 కోట్లు పెట్టారు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు(ఎఫ్పిఐ)ల నిరంతర కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్లు బుల్లిష్గా మారాయి.గత నెలలో నికర కొనుగోలుదారులుగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల పట్ల విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు, అమెరికాలో...
చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?
‘నవంబరులో జీ జిన్పింగ్తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య...
పార్టీల కుట్రలో పావులు కావొద్దు
జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ సమరం? సహకరించాల్సిన ఉద్యోగులే
సమరమంటే ఎలా? ఇప్పుడు కావాల్సింది సమయ స్ఫూర్తి ఏమైనా
సమస్యలు ఉంటే రండి..చర్చిద్దాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది
ఉద్యోగ సంఘాలు నన్ను...
పెట్టుబడుల పేరిట ఓట్లకు గాలం
ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైపు సామాజిక కల్లోలాలు, జాతుల మధ్య దౌర్జన్యకాండలు, తిరుగుబాటు వర్గాలు, అధ్వాన మౌలిక వసతులు, కమ్యూనికేషన్, రో డ్డు పరిస్థితులను, మరొక వైపు ఈ ప్రాంతానికి...