Home Search
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీలో వైఎస్ఆర్ అంటే ఆ ముగ్గురే: షర్మిల
వైసీపీలో వైఎస్ఆర్ లేరు. ఆ పార్టీలో వైఎస్ఆర్ అంటే... వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమేనని షర్మిల అని వ్యంగ్యంగా అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘గుండ్లకమ్మ ప్రాజెక్టును...
వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషం: షర్మిల
ఢిల్లీ: వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్...
ఎల్లుండి షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం
కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ విలీనం కాబోతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా ప్రకటించారు. తమ పార్టీ గురువారంనాడు కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఆమె...
వైఎస్ఆర్ పాదయాత్రను తలపిస్తున్న భట్టి ‘పీపుల్స్ మార్చ్’..
గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే... గంగా ప్రవాహం లాంటి వారు!. వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన...
వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులు అని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రశంసించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక...
వైసిపికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేశారు. వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆయన బుధవారం పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తగత కారణాల వల్లే...
ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్రం ఎన్నికల కమిషన్ కి వైసిపి, టిడిపి పరస్పరం ఫిర్యాదులు చేశాయి. వైసిపి ఎంపిలు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎపిలో...
ఎమ్మెల్యేలకు సిఎం జగన్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరు ప్రజలు మేచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని సిఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల్లో గ్రాఫ్...
సీఎం వైఎస్ జగన్తో అంబటి రాయుడు భేటీ
అమరావతి: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి)తో...
వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది: సిబిఐ
హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలను...
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదు: రోజా
పులివెందుల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచాక మంత్రి రోజా మాట్లాడుతూ సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు చాలా హంగామా చేస్తున్నారని...
టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఎపి ప్రభుత్వం అన్ని విభాగాలు మరియు రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ బోర్డును జాగ్రత్తగా ఏర్పాటు...
వైసిపికి విజయమ్మ రాజీనామా
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వక్రీకరణలకు, విమర్శలకు తావులేకుండా, ప్లీనరీ వేదికగానే వైసిపికి విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు...
ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు రమణారెడ్డి కన్నుమూత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారని...
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీ: షరీఫ్
అమరావతి: రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... శాసనమండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్తుందన్నారు. శాసనమండలి రద్దయితే......
తెలంగాణలో బిజెపి మెరుగుపడొచ్చు : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్నాటకలో కాస్తమెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని...
టిడిపి-బిజెపి-జెఎస్పీ కూటమికి విజయసాయిరెడ్డి సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వాలని టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
త్రైపాక్షిక కూటమికి...
మెగా విరాళంలో మేఘా వివక్ష..
మెగా విరాళంలో మేఘా వివక్ష
జాతీయ పార్టీ కాంగ్రెస్ కు మొండిచెయ్యి
ప్రూడెంట్ ట్రస్ట్ కు రూ.87కోట్లు ఇచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
జేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ సిపిలకే సింహభాగం విరాళాలు
రాజకీయ...