Home Search
వ్యోమనౌక - search results
If you're not happy with the results, please do another search
చంద్రయాన్ 3 ల్యాండర్ను “పింగ్ ” చేసిన నాసా వ్యోమనౌక
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన నాసా వ్యోమనౌకపై ఉన్న లాసర్ సాధనం చంద్రునిపై ఉన్న భారత దేశానికి చెందిన చంద్రయాన్ 3 ల్యాండర్ను విజయవంతంగా ‘పింగ్’ చేసింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది....
అంగారక గ్రహ చిత్రాన్ని పంపిన యుఎఇ వ్యోమనౌక హోప్
అరబ్ చరిత్రలో ఇది అపూర్వం
దుబాయ్ : అంగారక గ్రహానికి చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన మానవ రహిత వ్యోమనౌక ‘హోప్’ అంగారక గ్రహం తాలూకు తన మొదటి చిత్రాలను పంపింది. నేషనల్...
చంద్రుడిపై విజయవంతంగా దిగిన చైనా వ్యోమనౌక
బీజింగ్: చైనా ప్రయోగించిన మానవ రహిత వ్యోమనౌక మంగళవారం చంద్రు డి ఉపరితలంపై విజయవంతంగా దిగిందని అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలిపింది. మంగళవారం పొద్దుపోయాక చాంగే5 వ్యోమనౌక చంద్రుడిపై భూమి కి దగ్గరి...
2024లో చంద్రుని పైకి యుఎఇ మానవ రహిత వ్యోమనౌక ప్రయోగం..
దుబాయ్: మానవ రహిత వ్యోమనౌకను 2024లో చంద్రుని పైకి పంపడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సన్నాహాలు చేస్తోంది. ఎమిరాటి ఉన్నతాధికారి మంగళవారం ఈ వివరాలు తెలియచేశారు. వేగంగా విస్తరించే ఈ అంతరిక్ష పరిశోధన...
పర్యాటకానికి అంతరిక్షమే హద్దు!
మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి ఎనలేని క్రేజ్ ఉంది. భారత దేశంలో చాలా మంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో తొలిసారి అంతరిక్ష పర్యాటకం ప్రారంభించాలని ఇస్రో...
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
కేప్ కెనావెరాల్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి...
మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన వ్యోమగామి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షం లోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలిసి భారత కాలమానం ప్రకారం మే 7...
విశ్వం సుదూర తీరాల నుంచి లేజర్ సందేశం
అంతరిక్ష అగాధం నుంచి భూమికి ఇటీవల ఓ అంతుచిక్కని లేజర్ సందేశం వెలువడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. భూమికి దాదాపు 140 మిలియన్ మైళ్ల దూరంలోని...
చందమామ ఆవలిభాగం నుంచి నమూనాల సేకరణ
బీజింగ్ : చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే 6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగిస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. లాంగ్...
భారత వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం 48 బ్యాకప్ సైట్లు
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్లి మూడు రోజుల తరువాత తిరిగి భూమి మీదకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు...
గగన్ యాన్ కు ఎంపికైన ఆస్ట్రోనాట్లు వీరే!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మానవసహిత రోదసీయాత్ర ‘గగన్ యాన్’ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. వారి పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇండియన్...
ఎలియన్స్తో మూడు నెలలు ..వారి నౌకలో షికార్లు
వాషింగ్టన్ : మనుష్యుల మాదిరిగానే విశ్వంలో మరోచోట ప్రత్యేకించి ఆకాశంలో వేరే జీవులు ఉన్నారా? గ్రహాంతరవాసి లేదా ఎలియన్స్ ఉనికి నిజమేనా అనేది తరాలుగా సాగుతున్న భూగోళ ఖగోళ అంశం అయింది. గ్రహాంతరవాసుల...
చంద్రునిపై విజయవంతంగా దిగిన జపాన్ ల్యాండర్
టోక్యో : జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. తాజా విజయంతో చంద్రుడి పైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. భారత కాలమానం...
ఇంధనం లీక్తో చంద్రునిపై ల్యాండింగ్ వైఫల్యం
కేప్కెనవెరాల్ :దాదాపు 50 ఏళ్ల తరువాత చంద్రుడి పైకి ల్యాండర్ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే . ఇంధన లీకేజీ కారణంగా పెరిగ్రిన్ వ్యోమనౌక ప్రయోగాన్ని విరమించుకోవలసి వచ్చింది....
చంద్రుడి పైకి అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం !
వాషింగ్టన్ : దాదాపు 50 ఏళ్ల తర్వాత చందమామ పైకి ల్యాండర్ పంపాలని అమెరికా చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది. చంద్రుడిపై పెరిగ్రిన్ వ్యోమనౌకను దింపాలనుకున్న లక్షాన్ని విరమించుకుంటున్నట్టు పెరిగ్రిన్ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్...
హాలో..సూర్యా
బెంగళూరు : ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక శనివారం నిర్ణీత అత్యంత కీలక లగ్రాంజ్ కక్ష మజిలీకి చేరుకుంది. నూతన సంవత్సర ఆరంభ దశలోనే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ఈ...
ఇస్రో మరో ఘనత.. లగ్రాంజ్ పాయింట్ చేరిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్
సూర్యుణ్ని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి వెళ్లిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ శనివారం లగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేసి...
నేడు ఆదిత్యా ఎల్ 1 కీలక ప్రక్రియ
బెంగళూరు : సూర్యుడిపై విశేష పరిశోధనలకు ఉద్ధేశించిన ఆదిత్యా ఎల్ 1కు సంబంధించి ఇస్రో కీలక ప్రక్రియను శనివారం చేపట్టనుంది. ఆదిత్యా ఎల్ 1 నౌక సరైన కక్షలోకి మరో దశలోనికి చేరుకునేందుకు...
కీలక దశ లోకి ఆదిత్య ఎల్1
న్యూఢిల్లీ : సూర్యుడి రహస్యాల గుట్టు విప్పడానికి ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్1 కీలక దశ లోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలో మీటర్ల ప్రయాణం తరువాత తుది దశ...
2024 చంద్రయాన్ సంవత్సరం
రానున్న ఏడాదిలో 12 చంద్ర మండల యాత్రలు
గోల్డెన్ కొలరాడో : మరో పక్షం రోజుల్లో వచ్చి వాలే 2024 కొత్త సంవత్సరం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. 2024 సంవత్సరం చంద్రయాన లేదా...