Home Search
శానిటైజర్లు - search results
If you're not happy with the results, please do another search
హ్యాండ్ శానిటైజర్లు ఎక్కువగా వాడితే డేంజర్
ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు హ్యాండ్ శానిటైజర్లు దాదాపు ప్రతివారూ వినియోగించడం పరిపాటి అయింది. అయితే వీటిని ఎక్కువగా వాడితే మేలు కన్నా ప్రమాదమే భవిష్యత్తులో ఎదురౌతుందని ఎయిమ్స్ వైద్య...
నగర పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించిన మంత్రి తలసాని
మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్తో కూడిన కిట్ను అందజేశారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు
హైదరాబాద్: లాక్డౌన్తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
శానిటైజర్లు అతిగా వాడినా ముప్పే..
సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం...
నిపుణుల హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: శానిటైజర్లు అతిగా వాడినా ముప్పేనని, సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమోత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి...
పర్యావరణ వైపరీత్యాలకు మనిషే కారణం
భువిపై రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుపానులు, పిడుగులు వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశుల ఉనికి ఎలా ఉంటుందో ఏమో అనే సందేహం కలుగుక...
హైదరాబాద్లో 3 కిచెన్ గ్యాలరీలను ప్రారంభించిన హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్
హైదరాబాద్: వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడంలో భాగంగా తమ రిటైల్ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఇటీవలనే మూడు కిచెన్ గ్యాలరీలను హైదరాబాద్లో ప్రారంభించింది. తద్వారా భారతదేశవ్యాప్తంగా తమ...
మంకీపాక్స్!
మూడు కరోనా అలలు మృత్యు తిప్పలుపెట్టి మానవాళిని గడగడలాడించి గజగజ వణికించిన తర్వాత చెప్పుకోదగిన వ్యవధి ఇవ్వకుండానే మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఇంతవరకు 78 దేశాల్లో 18000...
రాష్ట్రంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
403కు చేరిన రోజువారీ కేసులు
అందరూ తప్పనిసరిగా
కొవిడ్ నిబంధనలు పాటించాలి
పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో
బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి
అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి
అందరూ మాస్క్ ధరించాలి
వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలి
ప్రజలకు...
మాస్క్ మస్ట్
కొవిడ్ ఉధ్ధృతి వేళ డిజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (...
4వ వేవ్ రాకపోవచ్చు
రాష్ట్రంలో అదుపులోనే కరోనా.. అయినా జాగ్రత్తలు పాటించాలి
అర్హులైన వారందరూ బూస్టర్ డోస్
వేసుకోవాలి ప్రతి ఒక్కరూ
టీకాలు వేయించుకోవాలి
శుభకార్యాలు, విహారయాత్రల
నేపథ్యంలో 3నెలల పాటు
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలంతా మాస్కులు...
1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం
మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం
వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు
మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు వైద్యశాఖ చర్యలు
06 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలకు అక్సిజన్ సౌకర్యం
గతంలో ఏర్పాటు చేసిన 10 ఐసోలేషన్ కేంద్రాలు పునరుద్దరణ
నగరంలో రోజుకు 40వేలమందికి కరోనా టెస్టులు చేసేలా ఏర్పాట్లు
అదనంగా వైద్య సిబ్బంది, మాస్కులు, అంబులెన్స్ సిద్దం చేస్తున్న...
కరోనా నిబంధనలు కఠినతరం…
మాల్స్,మార్కెట్లు,దుకాణాల వద్ద పకడ్బందీగా ఆంక్షలు
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ. వెయ్యి జరిమానా
పని ప్రదేశాల్లో కూలీలు ఖచ్చితంగా టీకా తీసుకునేలా చర్యలు
పాఠశాలలు, కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించిన వైద్యశాఖ
హైదరాబాద్ : నగరంలో కొత్త...
యూపీఎస్సీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈనెల 21న నిర్వహించనున్న కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు...
కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు
నవంబర్ 8 నుంచి పునరుద్ధరణకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: ఈనెల 8వ తేదీ నుంచి అన్ని స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్ మెషీన్ల పక్కన శానిటైజర్లు...
హుజూరా’వార్’ నేడే
అత్యంత ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటు పోరుకు లేచిన తెర
ఉ॥ 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఓటర్లు : 2,37,036...
ప్రచారానికి తెర
30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్, 2న ఫలితం
ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
30 ఉ॥ 7గం॥ నుంచి సాయంత్రం 7వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, 47కేంద్రాల్లో వెయ్యి కంటే...
ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శించుకోవాలి: హైకోర్టు
హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు సూచనలు చేసింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని సూచించింది. నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్లో ప్రత్యేకంగా రబ్బరు డ్యామ్ ఏర్పాటు చేయాలని,...
హాజరు అంతంతే..
రాష్ట్రంలో తెరుచుకున్న విద్యాసంస్థలు
పాఠశాలల్లో తొలి రోజు 21.77 శాతం హాజరు
అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం
అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 13.82 శాతం హాజరు
వేర్వేరుగా స్కూళ్లను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ :...
23న జెఇఇ మెయిన్-4 హాల్ టికెట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా రెండవ దశ విజృంభన నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్ నాలుగవ విడత హాల్ టికెట్లు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. నాలుగవ జెఇఇ...