Home Search
శాసన సభను రద్దు - search results
If you're not happy with the results, please do another search
ఎపి మండలి రద్దు
133 అనుకూల ఓట్లతో కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన శాసనసభ
అనుకూలంగా జనసేన ఎంఎల్ఎ ఓటు, టిడిపి గైర్హాజరు, కేంద్రానికి వెళ్లనున్న అసెంబ్లీ తీర్మానం
కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పార్లమెంట్లో ప్రవేశం
హైదరాబాద్ ః పెద్దల...
తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిల్లు
డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ...
ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా...
తొలి చర్చ…రచ్చరచ్చ
సై అంటే సై
గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు
బిఆర్ఎస్ గొప్పలు గప్పాలే
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
మూడో అసెంబ్లీ ఏర్పాటుపై గెజిట్
గవర్నర్కు గెజిట్ అందజేసిన సీఈవో వికాస్రాజ్
దీంతో పాటు గెలుపొందిన అభ్యర్థుల జాబితా సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో...
దిగివచ్చిన తమిళ గవర్నరు!
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్ల తీరు ఎంతకీ ప్రజాస్వామికం కాకపోడంతో సుప్రీం కోర్టు గట్టిగా కొరడా ఝళిపించక తప్ప లేదు. దానితో దిగి వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన వద్ద...
‘జమిలి’ ప్రజాస్వామ్య వ్యతిరేకం
దేశంలో రెండు జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే...
‘దేశీయ’ శిక్షాస్మృతులు!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం నాడు లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులు భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపగల చట్టాలకు దారి తీసే అవకాశమున్నది. దేశంలో జరిగే నేరాలకు...
జమిలి ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గు
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలనేదే తమ ఉద్దేశమని కేంద్రప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టం చేస్తూ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని పేర్కొంది. అయితే జమిలి...
కాంగ్రెస్ విధానం కూల్చుడు… ‘పేల్చుడేనా?’
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానమా..? అని మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభ లో బడ్జెట్ పద్దులపై చర్చ...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
బిజెపి దురుత్సాహం!
సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...
రాష్ట్రపతి అధికారాలు
ఇండియన్ పాలిటీ స్పెషల్-14
శాసన అధికారాలు
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం
ఆర్టికల్ 111 ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు. సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేస్తారు.....
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
సంపాదకీయం: కర్నాటక సభాపర్వం
కోవిడ్ కారణం చూపి కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేయడం, కర్నాటక శాసన మండలిలో అధ్యక్ష పీఠం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల బాహాబాహీ కుర్చీలోంచి ఉపాధ్యక్షుడిని బలవంతంగా బయటకు లాగేసిన...