Wednesday, May 29, 2024
Home Search

శ్రీకాకుళం - search results

If you're not happy with the results, please do another search
ICICI Bank opened its branch in Srikakulam

శ్రీకాకుళంలో తమ శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్

శ్రీకాకుళం: జిల్లా టెక్కలిలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంక్‌కి ఇది మొదటి శాఖ కాగా జిల్లాలో ఆరవ శాఖ. ఈ శాఖలో ATM-కమ్-క్యాష్ రీసైక్లర్ మెషిన్...
Lingi Lingi Lingidi song out from Kotabommali PS

ఆకట్టుకుంటున్న శ్రీకాకుళం మాస్ జానపద పాట..

జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో మలయాళ సూపర్ హిట్ నాయాట్టు మూవీకి రీమేక్ గా 'కోట బొమ్మాళి పిఎస్' పేరుతో తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా...
chain snatching incident in Srikakulam

శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్…

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని శ్రీలక్ష్మీనగర్‌ కాలనీ వాసులు మరోసారి చైన్‌ స్నాచింగ్‌ల ఘటనలో భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు గౌరి తెల్లవారుజామున తన నివాసం వెలుపల పూలు కోస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా, ఒక...
Mamata announces job to families of Train tragedy affected

ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి

శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురయ్యాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ విషాదకరంగా...
Rajesh comment lokesh

శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎంఎల్‌సి వైసిపిదే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం ఎంఎల్‌సి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సిపికి 636 ఓట్లు రాగా ఇండిపెండెంట్‌కు...

శ్రీకాకుళంలో లాకప్‌డెత్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగింది. ఓ కేసు విచారణ కోసం పోలీసుల అదుపులో ఉన్న మహేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.  విచారణ...
Five members dead in Srikakulam train accident

శ్రీకాకుళంలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగిడాం మండలం బాతువా గ్రామ శివారులో సాంకేతిక సమస్యలతో గౌహతి ఎక్స్ ప్రెస్...

అబ్బాయిల హవా

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్‌సెట్‌లో అబ్బాయిలు ర్యాంకుల పంట పండించారు. ఇంజనీరింగ్‌లో టాప్-10 ర్యాంకుల్లో 10కి 9 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. అగ్రికల్చర్ టాప్ టెన్ ర్యాంకుల్లోనూ ఏడింటిని కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్...
EAP set results released

ఇఎపి సెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇఎపి సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇఎపి సెట్ ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత...

ఇసి కొరడా

మనతెలంగాణ/హైదరాబాద్:ఎపిలో జరుగుతున్నహిం సాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో ఇసి కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్‌పిలపై బ దిలీ వేటు వేసింది....
40.26 percent polling registered till in AP

ఎపిలో ఒంటి గంట వరకు 40.26 శాతం పోలింగ్ నమోదు…

అమరావతి: ఆంధ్ ప్రదేశ్ వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.26 శాతం మేర పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు...

దారులన్నీ ఆంధ్రా వైపే

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరం లో ఉన్న ఆంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు కు ప్రజలు వారి సొంత గ్రామాల బా టపట్టారు. దీంతో ఒక్కసారిగా టోల్‌ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద...
Nandyal Sizzles at 46 Degrees Celsius

నంద్యాలలో మండిపోతున్న 46 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం: మంగళవారం వానలు పడతాయని ఫోర్ కాస్ట్ చెప్పినప్పటికీ నంద్యాలలో సోమవారం 46 డిగ్రీల వేడిమి జనులను చిర్రెత్తించింది. కడప, కర్నూల్, ఆరోగ్యవరం లలో కూడా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. ఇక విశాఖపట్నం, కళింగపట్నం,...

సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే...
Nagachaitanya movie Thandel's digital rights sold to Netflix for ₹40 cr

నాగచైతన్య ‘తండేల్’ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకం

హైదరాబాద్: నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న సినిమా ‘తండేల్’ ఇంకా షూటింగ్ లో ఉండగానే డిజిటల్ రైట్స్ రూ. 40 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడుపోయింది. ఈ విషయాన్నినిర్మాతలు ప్రెస్ నోట్...

టిడిపి అభ్యర్థులకు బి ఫాంలను అందించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు బి.ఫాంలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బి. ఫాంలు ఇచ్చారు. ఈ...
Electricity bill of Rs.1.22 lakh for agricultural labour

వ్యవసాయి కూలీకి రూ.1.22 లక్షల కరెంటు బిల్లు

అమరావతి: ఓ వ్యవసాయి కూలీకి ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే షాక్ తిట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చినరావుపల్లి గ్రామానికి చెందిన పప్పుల ముకందరావు అనే వ్యవసాయ కూలీకి రూ.1,22,206...

అస్సాం సిఎస్ గా తెలుగు ఐఎఎస్ ఆఫీసర్

ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993 బ్యాచ్ అస్సాం మేఘలయ కేడర్ ఐఎఎస్ అధికారి రవి కోత అస్సాం రాష్ట్రం 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్)...
Achchenaidu

అచ్చెన్నాయుడు ఇంట విషాదం

అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ స్వగృహంలో కళావతి తుదిశ్వాస...
Andhra Pradesh Visakhapatnam

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్‌ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

Latest News