Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్య్రం
కోట్ల మంది ప్రజలు ఎదురు చూసిన క్షణం...
గాంధీజీ, మరెందరో మహనీయులు
కలలు కన్న ప్రపంచం...
మన భారతదేశం...
సమరయోధుల పోరాట బలం...
అమర వీరుల త్యాగఫలం...
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం...
మన స్వాతంత్ర దినోత్సవం...
ఎందరో వీరుల త్యాగఫలం...
ఆధునిక పరిజ్ఞానం...
అందుబాటులో నూతన...
వాక్ స్వాతంత్య్రం-విద్వేష ప్రసంగం
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలపై అదనపు పరిమితులు అక్కర్లేదని, రాజ్యాంగం 19(1) కింద పౌరులకు లభించే స్వేచ్ఛ వారికి కూడా సమానంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం...
మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు
హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీపుల్స్ ప్లాజాలో వజ్రోత్సవాల్లో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సి.ఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దేశానికి స్వాతంత్య్రం 2014లో వచ్చింది: కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కానేకాదని అది భిక్ష(భీక్) అని, నిజమైన స్వాతంత్య్రం 2014లోనే సిద్ధించిందని నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీ సారథ్యపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
వాక్స్వాతంత్య్రం స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోంది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
తబ్లీగి జమాత్ ఘటనపై కేంద్రం అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ...
అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం
మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా,...
సంపన్నుల సంపద దేశాభివృద్ధికి దిక్సూచా?
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 3.75 ట్రిలియన్ డాలర్లతో గత ఏడాది 2023లో భారత్ ఆవిర్భవించింది. అంతేకాకుండా 7.2% జిడిపి వృద్ధి కనపడుతుంది అని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక...
ఒడిశా పేదరికానికి బిజెడి కారణం: మోడీ
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఒడిశాను పేద రాష్ట్రంగా మారడానికి కాంగ్రెస్, బిజూ జనతా దళ్(బిజెడి) కారణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఎన్నకల ప్రచారంలో భాగంగా...
రిజర్వేషన్లపై రాజకీయ దుమారం
రిజర్వేషన్లపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, ముస్లింలకు మాత్రం తాము అంగీకరించేది లేదని కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం...
సనాతన ధర్మాన్ని అవమానించిన కాంగ్రెస్: యోగి ఆదిత్యనాథ్
లక్నో: స్వాతంత్య్రం అనంతరం దిశను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ రహితంగా కూడా మారిపోయిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. భారతీయ నాగరికతను, సంస్కృతిని అప్రతిష్ట...
అబద్ధాలపై అబద్ధాల పోటీ
ఎన్నికలలో ప్రజలను నమ్మించేందుకు అన్ని పార్టీలు కూడా ఒక మేరమితి మీరిన వాగ్ధానాలు చేయటం, పరస్పర ఆరోపణలు చేసుకోవటం ఎప్పుడూ ఉన్నదే. కాని మనం ఈసారి చూస్తున్నంతగా అబద్ధాలు, పరస్పర దూషణలు గతంలో...
శ్రీశ్రీ మహాప్రస్థానం నాడు నేడు..!
నెత్తురు కన్నీళ్ళు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని మంటలుగా మార్చడం...
25000 ఉద్యోగాల రద్దు ఘోర అన్యాయం : మమత
25000 స్కూల్ ఉద్యోగాలు రద్దు చేయడం ఘెర అన్యాయం. ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి తప్ప మొత్తం 25,000 ఉద్యోగాలను రద్దు చేస్తే స్కూళ్లు ఎలా నడుస్తాయి.? ఇదంతా బీజేపీ...
కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు
వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం
హరీశ్ ... రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు
మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు...
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
అబద్ధాలతో చరిత్ర మారదు
రాజకీయ వేదికలపై నుంచి ‘అసత్యాల వెల్లువ’
బిజెజిపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బిజెపి పదే పదే ఆరోపిస్తుండడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ...
కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలు : బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు సాగిస్తూ , సమాజం లోని అత్యధిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ 50 శాతం...
అరుదైన విలక్షణ నేత
ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....