Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
ఇదేనా అభివృద్ధి?
ఈ 70 ఏళ్ల ఎన్నికల భారతావనిలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం! అని ఒకసారి అవలోకనం చేసుకుంటే అనాథలకు దిక్కులేదు, సంచార జాతుల అభివృద్ధి జాడ...
దళితుల పోరాట యోధుడు
యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు...
హైదరాబాద్ విమోచన దినోత్సవంపై కేంద్రం కీలక నిర్ణయం
హైదరాబాద్ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ...
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవం
అధికారికంగా నిర్వహించనున్న కేంద్రం
గెజిట్ నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినోత్సవం’గా జరుపుతామని కేంద్రం మంగళవారం ప్రకటించింది.1947 ఆగసు 15న భారత దేశం స్వాతంత్య్రం పొందిన...
వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు
మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, సిపిఐ తోనే సమస్యల పరిష్కారం సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
భారతీయ సనాతన ధర్మం గొప్పది: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ 'కళాకృతి' పేరుతో...
ప్రజల భాగస్వామ్యంతో విజయ సంకల్ప యాత్రకు ఆదరణ
అభివృద్ది చెందిన భారతానికి మన మోడీ గ్యారెంటీ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే...
మహాత్మా జ్యోతిబా ఫూలే విధానాలు విద్యార్థులు ఆచరించాలి: ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్
మన తెలంగాణ/హైదరాబాద్: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే ఆచరించి ప్రచారం చేసిన సత్య, ధర్మ తత్వశాస్త్రాన్ని విద్యార్ధులు పాటించాలని కురుక్షేత్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్ పేర్కొన్నారు. ‘మహాత్మా జ్యోతిబా...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...
మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం
సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్గఢ్లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక...
ఎల్ఒసి సమీపంలో సెల్ఫీ పాయింట్ విశిష్టత
ఉరి (కాశ్మీర్) : కాశ్మీర్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఒసి) సమీపంలోని ఒక సెల్ఫీ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారిందని ఉరిలో అధికారులు తెలియజేశారు. మైమరిపించే ఉరి మారుమూల సరిహద్దు ప్రాంతం అందాన్ని...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
రేవంత్ రెడ్డి సిఎం హోదాలో ఉండగా తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగిస్తే ఊరుకునేది లేదు
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి
ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు
కాకతీయుల కాలంలో...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
గ్రామాలను పట్టించుకోని నిర్మల బడ్జెట్
బడ్జెట్ రూపకల్పన అనేది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలి. అప్పుడే బడ్జెట్ ప్రయోజనం నెరవేరుతుంది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నా...
బ్లాక్ అండ్ వైట్ వార్
దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్కు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్
యుపిఎ పాలనలో అంతా అస్తవ్యస్తం
మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్లీ గాడిలోకి...
పదేళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్...
ఎపి, ఒడిశాలో ఎస్సి, ఎస్టి జాబితాల సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశారాష్ట్రాల్లో ఎస్సి, ఎస్టి జాబితాలను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను రాజ్యసభ మంగళవారం ఆమోదించగా, గురువారం లోక్సభ...