Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
ఇవి గాడ్సే రాజకీయాలు
గాంధీజీపై అనంత్కుమార్ వ్యాఖ్యలకు లోక్సభలో ప్రతిపక్షాల తీవ్ర నిరసన
దద్దరిల్లిన సభ
నేనలా అనలేదు, అపాదించారు : పార్టీకి సమాధానంలో అనంత్కుమార్
జాతిపితపై హెగ్డే వ్యాఖ్యలకు..
ప్రతిపక్షాల ఆగ్రహం.. దద్దరిల్లిన లోక్సభ
‘గాంధీని అవమానించేవారు రావణుడి వారసులు’, కాంగ్రెస్ నాయకుడు...
గాంధీ మహాత్ముడెలా అవుతాడు: బిజెపి ఎంపి వ్యాఖ్యలు
బెంగళూరు:మహాత్మాగాంధీ సారథ్యంలో జరిగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక నాటకంగా మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే అభివర్ణించారు. అటువంటి వ్యక్తులను భారతదేశంలో మహాత్మ అని ఎలా పిలుస్తారని అంటూ...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
భూ కబ్జాదారులపై చర్యలు!
ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు
ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం
లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో...
దేశానికి నేతాజీ గర్వకారణం : మోడీ
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలనను ధైర్య సాహసాలతో ఎదిరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గురువారం ప్రశంసించారు. నేతాజీ 123 వ జయంతి సందర్భంగా మోడీ నివాళులు...
ఇంటర్నెట్పై అసమగ్ర తీర్పు!
నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
ఐదు మ్యూజియాలను తీర్చిదిద్దుతాం : మోడీ
కోల్కతా: స్వాతంత్య్రం తర్వాత చరిత్రను రాసినవారు విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయలేదని, దేశచరిత్రలో అనేక కోణాల్ని చరిత్రకారులు పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి...
పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....