Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
తప్పుగా భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెపుతా: మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: గంగపుత్రులను బాధపెట్టే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యానాల్లో ఏవైన తప్పులు ఉన్నాయని గంగపుత్రులు భావిస్తే క్షమాపణలు చెప్పేందకు...
బెంగాల్ మార్పును కోరుకుంటోందా?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర...
స్వాతంత్య్ర యోధులపై మీడియాలో కథనాలు ప్రారంభించిన వెంకయ్య
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర పోరాట కాలంలో సెల్యులర్ జైలు జీవితం అనుభవించి దేశం కోసం త్యాగం చేసిన యోధుల సాహస చరిత్రలపై సోషల్ మీడియాలో సీరీస్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. అండమాన్,...
సంపాదకీయం: చరిత్రాత్మక సందర్భం
దేశానికి, జాతికి గర్వకారణమయ్యే నేత్ర పర్వంగా చిరస్థాయిని పొందే కొత్త పార్లమెంటు భవన సముదాయా (సెంట్రల్ విస్టా)నికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టం భారత దేశ...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
సంపాదకీయం: ద్వంద్వ న్యాయ ప్రమాణాలు?
ఏ సిద్ధాంతాలకు, ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రాతినిధ్యం వహించే ఎటువంటి శక్తులు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజల మౌలిక హక్కులకు, స్వేచ్ఛలకు భంగం వాటిల్లకుండా చూసి వాటిని కాపాడే వజ్ర కవచాల్లాంటి...
సంక్షేమ పథకాల సారథి ఇందిరా
పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
చిన్నప్పుడు రామాయణం, భారతం విన్నా
అందుకే భారత్పై ప్రత్యేక గౌరవం
‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ కారణంగా...
సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ
వ్యవసాయానికి అత్యం త అనుకూలమైన నేలలు, వాతావరణం ఉన్న మన తెలంగాణలో ప్రతి రైతూ తన భూమి సాగు కోసం ముందు ఆలోచించేది నీళ్ల కోసం. నీళ్ళు లేకపోతే వర్షాధార సాగు... ఇది...
సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి,...
బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత
మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా...
మాది రికవరీ.. బిడెన్ది రివర్స్గిరి
ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఘాటు
ఫ్లోరిడా : నవంబర్ 3 దేశాధ్యక్ష ఎన్నికలు చాలా కీలకమైనవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశ విశిష్ట పునరుజ్జీవనం, బిడెన్ నిరాశావాదం మధ్య దేనిని...
గాంధీ జాతీయత-అంతరాతీయత
ఆయన ఆకారం చూస్తే ఆద్యంతం ఆధ్యాత్మిక వాది అనుకుంటాం. కానీ ఆయన ఆలోచనాశీలి, సిద్ధాంతకర్త! కడు బలహీనంగా కనిపించే 62 ఏళ్ళ వృద్ధుడు అలవోకగా 240 కిలోమీటర్లు నడిచి దండి సత్యాగ్రహాన్ని విజయవంతం...
నిజాం స్వతంత్ర అధిపతి కాదు
సుమారు వందేళ్ల పాటు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నాటి బ్రిటిష్ సంస్థానాల ప్రతిపత్తి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉదయించలేదు. సంస్థానాధీశులు అందరూ దాదాపుగా బ్రిటిష్ పాలకుల సుబేదార్ల వలే వ్యవహరించి, స్వాతంత్య్ర పోరాటంలో...
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...