Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
సంచార జాతులకు చేయూత
సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన...
అక్షరజ్ఞానం అందరి హక్కు
అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాటపడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో...
కేశవానంద భారతి
ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి.. సోనియాకు సీనియర్ నేతల లేఖ
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి
పూర్తిస్థాయి నాయకత్వం అవసరం
సోనియాగాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల ఘాటు లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సిడబ్లుసి సోమవారం సమావేశమవుతున్న వేళ పార్టీలో సమూల...
బతుకు’పోగు’ బతికేదెట్టా?
అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం
చేనేత రంగానికి గుదిబండలా జిఎస్టి
ఉత్పత్తులకు మార్కెటింగ్లేక మూలనపడుతున్న మగ్గాలు
కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు
బతుకమ్మ చీరలు, యూనిఫామ్ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలు అర్పించినవారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ఇవాళ ట్వీట్ చేశారు. ''దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర...
ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ...
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తూ... భారతదేశం ఎప్పుడైతే స్వావలంబన సాధిస్తుందో,...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
కరోనాలో పెరుగుతున్న గృహ హింస
ఐరాస నివేదిక ప్రకారం గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలు 45 శాతం మంది మాత్రమే తమ సమస్యలు దగ్గరివారికి చెప్తున్నారు. వీరిలో 10 శాతం మంది బాధిత మహిళలు మాత్రమే చట్టం దృష్టికి...
బాలికా సంరక్షణతో బంగారు భవిత
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి తెలియజేస్తోంది. భారతీయ సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
కరోనా- ‘నరేగా’
దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు విశేషంగా పడిపోయి తిరిగి కరోనా ముందరి స్థాయికి చేరుకున్నదంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. ఇది ముమ్మాటికీ నిజమని భారత ఆర్థిక స్థితిగతుల పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. దేశ...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
మళ్లీ రిజర్వేషన్ల వివాదం
మళ్లీ మరొక్కసారి రిజర్వేషన్ల వివాదం, ఈసారి తమిళనాడు మీదుగా. తమిళనాడు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు)కు సమర్పించిన తమ రాష్ట్ర వైద్య విద్య సీట్లలో 50 శాతాన్ని ఇతర వెనుకబడిన...
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
బుద్ధిజంతోనే సమానత్వం..
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం...