Home Search
హరిత పర్యావరణ మార్గం - search results
If you're not happy with the results, please do another search
భవిష్యత్తు తరాల కోసం హరితహారం అంకురార్పణ
2015లో ప్రభుత్వం ప్రణాళికతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం
రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం
రూ. 700 కోట్లతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటు
ఈ ఏడాదిలో 19.29 కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్
ప్రతి గ్రామంలో...
తెలంగాణకు హరితోత్సవం
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమమే కాకుండా భవిష్యత్తు తరాలకు మరేదైన చేద్దాం అనే ఆలోచన మదిలో మొదిలిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారు....
పర్యావరణ నిర్వహణలో 180 దేశాల అట్టడుగున భారత్
టాప్లో డెన్మార్క్, బ్రిటన్ , ఫిన్లాండ్
భారత్లో ప్రమాదకరంగా తయారైన వాయు నాణ్యత
పర్యావరణ నిర్వహణ సూచిక ( ఇపిఐ) వెల్లడి
న్యూఢిల్లీ : పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్
అభినవ చాణక్య సిఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సిఎం కెసిఆర్
మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం కెసిఆర్కు రెండు కళ్ల లాంటివి
ఒకనాడు బీడు భూముల తెలంగాణ..నేడు...
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. కెసిఆర్ అభినవ చాణక్య: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత..
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. అభినవ చాణక్య సీఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్
తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణి
మూడోసారి ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం...
దుండిగల్ విద్యుత్ ప్లాంటు సిద్దం
14.5 మెగా వాట్ల ఉత్పతి సామర్ధం
త్వరలో ప్రారంభిస్తాం కమిషనర్ రోనాల్డ్ రోస్
మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన గాలి,ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడమే లక్షంగా జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తోంది. ఇందుకు...
తెలంగాణలో అసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్..
హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పార్కుల కోసం అత్యుత్తమ శ్రేణి శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేసేందుకు, భారతదేశంలోని శీతలీకరణ దృశ్యానికి పునరాకృతినిచ్చేందుకు, కూలింగ్ యుటిలిటీస్ లో గ్లోబల్ లీడర్ అయిన తబ్రీద్తో...
ఎర్త్ సిరీస్ను ప్రారంభించిన డబ్లుడబ్లుఎఫ్
హైదరాబాద్: ప్రముఖ ప్రకృతి పరిరక్షణ సంస్థ WWF-ఇండియా ఈరోజు తమ టాక్ షో “ఎర్త్ సిరీస్: కన్జర్వేషన్ మేటర్స్”ను ప్రారంభించింది, ఇది క్లిష్టమైన పర్యావరణ సమస్యలను తీర్చటం, వన్యప్రాణుల పరిరక్షణ లక్ష్యం గా...
తిరుపతిలో ఈవి బస్ ఫ్లీట్ను జెండా ఊపి ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తిరుపతి: తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమ ఎలక్ట్రిక్ ఫ్లీట్ను జెండా ఊపి ప్రారంభించటంతో కొత్త-యుగం ఇంటర్సిటీ EV బస్సు సర్వీస్...
AERA పై ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించిన MATTER
సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్ట్-అప్ అయిన MATTER , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను పరిచయం చేసింది. తొలి ప్రీ-బుక్ ఆఫర్లకు అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, MATTER ఈ...
భూమితోనే.. మన మనుగడ
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘మనం అడవుల కు ఏం చేస్తున్నామో.. అది అద్దంలో ప్రతిబింబం లాగా... తిరిగి మనకే చెందుతుందన్న’ జాతిపిత -మహాత్మాగాంధీ వ్యాఖ్యలు స్మరణీయం.. 1972 లో...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
1818 ఇండియా!
1818 జనవరి 1వ తేదీన భీమానదికి సమాంతరంగా రక్తపుటేర్లు ప్రవహించాయి. మరాఠీ నేలపై ఆధిపత్య వర్గాల అణచివేతను దళిత వర్గాలు అడ్డుకున్న రోజది. పీష్వాలపై ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి మరాఠీ మహర్లు...
అడవుల విధ్వంసంతో ముప్పు
అడవులు అనేక జీవులకు అవాస కేంద్రాలు. జీవుల శరీరంలో ఊపిరి తిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి. అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల (గ్రీన్ లంగ్స్) వంటివి. ఇవి గాలి కాలుష్య...
వాయు నాణ్యతలో మనదేశం అధోగతి
భారత్లో వాయు నాణ్యత ప్రమాదకరంగా తయారైంది. హరిత వాయు ఉద్గారాలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు అమెరికాకు చెందిన అధ్యయన సంస్థలు వెల్లడించాయి....
సేంద్రియ సాగు మేలేనా?
ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు...
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
బిఆర్ఎస్: చారిత్రక ఆవశ్యకత
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...