Wednesday, May 1, 2024

అంజన్ కుమార్ యాదవ్ కు కరోనా… ఐసియులో చికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఊపిరితిత్తులలో ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ దీక్షలో అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నాడు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కరోనాతో ఐసియూలో చికిత్స పొందుతున్న అంజన్ కుమార్ యాదవ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News