Wednesday, May 15, 2024

ఎపిలో కొత్తగా 14వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 14440 fresh Corona Cases

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14,440 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కోవిడ్-19 నుంచి 3,969 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 83,610 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP Reports 14440 fresh Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News