Sunday, May 5, 2024

ఉపాధ్యాయ పోస్టులకుే దరఖాస్తూల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాద్యమంలో విద్యా భోదనకై అన్ని విషయాల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తూ చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కె. శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టిజిటి పోస్ట్‌లకు డిగ్రీ బిఎడ్, పిజిటి పోస్ట్‌లకు పిజి, బిఎడ్ అర్హత కలిగి ఉండి విద్యా బోదనలో అనుభవజ్ఞులై ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 14వ తేదిలోగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో నేరుగా దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తూ చేసుకున్నా అభ్యర్థులకు విద్య భోదనలో డెమో నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News