Friday, May 3, 2024

ఆసియా క్రీడలు 2023: చెలరేగిన యశస్వి జైస్వాల్‌.. నేపాల్ టార్గెట్ 203

- Advertisement -
- Advertisement -

ఆసియా క్రీడలు 2023లో భాగంగా నేపాల్‌ జట్టుతో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ విధ్వసంకర ఇన్నింగ్స్ తో అలరించాడు. యశస్వి జైస్వాల్‌ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక, శివమ్ దూబే(25), కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్(25), రింకూ సింగ్(37)లు రాణించారు. దీంతో భారత్, నేపాల్‌ జట్టుకు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News