Friday, May 3, 2024

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 51 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మిచెల్ మార్ష్ తొమ్మిది పరుగులు చేసి వ్యాన్ బీక్ బౌలింగ్‌లో అకర్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ వార్నర్ (20), స్టీవెన్ స్మిత్ (20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: టీషాపు నడుపుతున్న తలైవా: అభిమానులు షాక్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News