- Advertisement -
అడిలైడ్: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి డే/నైట్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 53 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేయగా… 191 పరుగులకే కంగారులు ఆలౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో టిమ్ పెయిన్ (73) పరుగులు చేశాడు. సమిష్టి కృషితో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు.
Australia all out for 191 Runs
- Advertisement -