Tuesday, May 14, 2024

ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

Australia scored 100 runs for Five Wickets

మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆసీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మాథ్యూ వేడ్ (40), జోయ్ బర్న్(04), లాబుసింగ్(28), ట్రావిస్ హెడ్(17), కెప్టెన్ టిమ్ పెయిన్(01) పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, అశ్విన్, బుమ్రా,  సిరాజ్ తలో ఒక వికెట్ తీయగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇంకా 30 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News