Tuesday, April 30, 2024

మాజీ ఎంపి హనుమంతరావును పరామర్శించిన దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబర్ పేట్ లోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి హనుమంతరావు నివాసానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వెళ్లి ఆయనను పరామర్శించారు. గత కొన్ని రోజులుగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న హనుమంతరావు ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వి.హనుమంతరావు ఇంటికి వెళ్లిన బండారు దత్తాత్రేయ ఆయన కలిసి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.

Bandaru Dattatreya meets V Hanumantha Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News