Tuesday, May 14, 2024

నయీం కేసు తవ్వితే అన్ని పార్టీల బండారం బయటపడుతుంది: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నయీం కేసు తవ్వితే అన్ని పార్టీల బండారం తెలుస్తుందని బిజెపి ఎంపి బండి సంజయ్ తెలిపారు. సోమవారం బండి మీడియాతో మాట్లాడారు. నయీం అక్రమాస్తులు, డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నయీంకేసులో బిఆర్‌ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు బండి సవాల్ విసిరారు. బిజెపి నేత ఈటెల రాజేందర్, నాకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ మునిగిన నావ, కాంగ్రెస్ మునిగే నావ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అప్పులు ఎలా తీరుస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు ఎలా తీరుస్తారో చెబితేనే పెట్టుబడులు వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News