Friday, May 3, 2024

పలాసలో భారీ అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాసలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ షోరూమ్‌లో మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పక్కనున్న బ్యాటరీ, పెయింట్ షాపులకూ కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. బైక్ షోరూమ్, బ్యాటరీ, పెయింట్ షాపులు పూర్తిగా దగ్ధం చేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఆస్తి నష్టం రూ.10 లక్షలకు పైగా జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News