Saturday, May 4, 2024

శ్రీశైలం ఆలయ నిత్యాన్నదాన సత్రంలో బాయిలర్ పేలుడు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని నిత్య అన్నదాన సత్రం వెలుపల శనివారం వాటర్ స్టీమింగ్ బాయిలర్ పేలిపోవడంతో ప్రజలలో భయాందోళనలు ఏర్పడ్డాయి. వంట నిలో నిమగ్రమైన ముగ్గురు కార్మికులు ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. హఠాత్తుగా పేలుడు శబ్దం వినపడడంతో అన్నదాన సత్రంలో ఉన్న కార్మికులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. గాయపడిన కార్మికులను వెంటనే సహ క్మాకులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News