Saturday, May 18, 2024

భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు…..

- Advertisement -
- Advertisement -

Case registerd in Bhuma akhila priya husband

 

హైదరాబాద్: కరోనా వైరస్ సోకిదంటూ నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ సమర్పించడంతో ఎపి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త, సోదరుడిపై కేసు నమోదైంది. బోయినపల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ జులై 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కరోనా వైరస్ సోకడంతో విచారణకు హాజరుకాలేమని కోర్టులో నకిలీ ధ్రువ పత్రం సమర్పించారు. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు వీరు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్లను పరిశీలించి ఆస్పత్రికి వెళ్లి విచారించగా నకిలీ సర్టిఫికెట్లు జారి చేసినట్లు తేలింది. దీంతో ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది, భార్గవ్, జగత్‌పై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News