- Advertisement -
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ మంగళవారం ప్రకటించింది. దీంతో టెన్త్ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్లనున్నారు. విద్యార్ధుల క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాల ఆధారంగా 80శాతం మార్కులు, అటెండెన్స్ తో మిగితా 20శాతం గ్రేడులను తమిళనాడు విద్యాశాఖ ఇవ్వనుంది. సోమవారం తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటించన సంగతి తెలిసిందే.
Class 10 Exams Cancelled in Tamil Nadu
- Advertisement -