Thursday, May 2, 2024

పట్నం మహేందర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్‌పి చైర్ పర్సన్ పట్నం సునీత రెడ్డిల కుమార్తె పట్నం మనీషా రెడ్డి, నలవడ్ల హిమదీప్ రెడ్డిల వివాహానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు.

ఆదివారం శంషాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి,ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News