- Advertisement -
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ పలువురు కలెక్టర్లను అభినందించారు. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ శరత్ను, కాల్వల్లో పూడిక తీత పనులు, కాల్వల మరమ్మతు పనులను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్, సిక్తా పట్నాయక్, కర్ణన్లను, హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కలను బ్రతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీని మంగళవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు.
CM KCR congratulates districtes collectors
- Advertisement -