Sunday, April 28, 2024

నాంపల్లి ప్రమాద ఘటనపై సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని బజారఘాట్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. నాంపల్లి ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సిఎం కెసిఆర్ తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News