Saturday, April 27, 2024

నల్గొండ కలెక్టరేట్ లో ముగిసిన సిఎం కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting at Nalgonda Collectorate

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటన ముగించుకుని సిఎం హైదరాబాద్ కు బయల్దేరారు. నల్గొండ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ఉన్నాతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నల్గొండలో మౌలిక వసతులు, పలు అభివృద్ధి పనులపై  చర్చించినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News