- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్లో డివిజన్ల వారీగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరిధిలో గల ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో తొలి రౌండ్ ముగిసేసరికి టిఆర్ఎస్ పార్టీ 64 డివిజన్లలో, ఎంఐఎం 37, బిజెపి 6, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Congress candidate Shirishareddy wins in AS Rao Nagar
- Advertisement -