Tuesday, May 14, 2024

ఆర్సీపురంలో టిఆర్ఎస్ గెలుపు

- Advertisement -
- Advertisement -

Hyderabad GHMC Election Results 2020

హైదరాబాద్‌: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్‌లో డివిజన్ల వారీగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆర్సీపురంలో టిఆర్ఎస్ విజయం సాధించింది. 5,759 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నాగేష్ గెలుపొందారు. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 74 డివిజన్లలో, ఎంఐఎం 30, బిజెపి 13, కాంగ్రెస్‌ 03 స్థానాల్లో ఆధిక్యంలో  ఉన్నాయి. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ 04 డివిజన్లలో గెలువగా.. ఎంఐఎం 03, కాంగ్రెస్ 01 బిజెపి ఇంకా ఖాతా తెరవలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News